Home » india
Pangong Tso తూర్పు లడఖ్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా సడలుతున్నాయి. వాస్తవాధీన రేఖ దగ్గర పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు �
fuel prices hiked for 11th straight day: దేశంలో ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోడుతున్నాయి. వాహనదారుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. వరుసగా 11వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచాయి. శుక్రవారం(ఫిబ్రవర�
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
India,China తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్- చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల �
దేశంలో ఇంధన ధరల మోత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డు ధరను చేరుతున్నాయి. వరుసగా 10వ రోజు(ఫిబ్రవరి 18,2021) కూడా ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలుపై 34 పైసల
two new types of corona strains in India : భారత్లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్ దేశంలోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో �
Ind vs Eng 2nd Test: ఇంగ్లాండ్తో సొంతగడ్డపై పోరులో చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సుదీర్ఘ ఫార్మాట్లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రె�
rise in petrol, diesel prices: దేశవ్యాప్తంగా వరుసగా 8వ రోజూ(ఫిబ్రవరి 16,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధర రూ.79.70 కి చేరింది. దేశ ఆర్థిక రా
IT Jobs: కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. ఇందులో ఐటీ మినహాయింపేం కాదు. ఐటీ ఇండస్ట్రీ కుదేలవుతున్న సమయంలో ఇండియన్ ఇండస్ట్రీ నిలదొక్కుకుంది. ప్లేస్మెంట్లు, అపాయింట్మెంట్లు కరువై నిరుద్యోగులు పెరిగిపోతున్న సమయంలో మళ్లీ పుంజుకున�
Average Salary in India: ఇండియాలో 2021నాటికి ఉద్యోగుల శాలరీ సగటు 6.4 శాతం వరకూ పెంచనున్నట్లు విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే రిపోర్టు అంచనా వేసింది. గతేడాదిలో నమోదైన 5.9 శాతం సగటుతో పోలిస్తే జీతభత్యాల్లో కాస్త మెరుగు కనిపించనున్నట్లు పేర్కొంది. కార్పొరేట్ రం