india

    అశ్విన్ మరో రికార్డు.. టీమిండియా మొత్తం సంతోషాల వెల్లువ

    February 15, 2021 / 05:49 PM IST

    Ravichandran Ashwin: చెన్నై వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత నమోదు చేశాడు. బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తున్న అశ్విన్.. బ్యాటింగ్ లోనూ మెరుపులు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో క్రీజులో పా

    పాపం.. పూజారా రనౌట్‌కు నవ్వేస్తున్న ఇంటర్నెట్

    February 15, 2021 / 03:44 PM IST

    Cheteshwar Pujara: చెన్నై మైదానంలో బ్యాటింక్ క్లిష్టంగా మారిందనేది కనిపిస్తోంది. కాకపోతే మరీ ఈ రేంజ్ లో పూజారా ఫన్నీ రనౌట్ అవడం చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. రన్ కోసం యత్నించి బంతి ఎంతో దూరం వెళ్లలేదని వెనక్కురాబోయాడు. బ్యాట్ అయితే క్రీజు వరకూ తీ�

    ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

    February 15, 2021 / 12:27 PM IST

    till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�

    మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులు నమోదు

    February 15, 2021 / 10:56 AM IST

    petrol, diesel prices hike again: దేశంలో గత వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 7వ రోజు (సోమవారం, ఫిబ్రవరి 15,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న లీటర్ కు 20 నుంచి 34 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. �

    66ఏళ్ల భారత్ రికార్డు.. ఇంగ్లాండ్ ఖాతాలోకి!

    February 14, 2021 / 08:54 PM IST

    ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు టీమిండియా పూర్తిగా పైచేయి సాధించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్‌ చేసి టీమిండియా పట్టు బిగించింది. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో ఐదు వికెట్లు తీసి రవిచంద్రన్‌ అశ్విన్�

    జేబులకు చిల్లు : లీటర్ పెట్రోల్ రూ. 100

    February 14, 2021 / 07:00 PM IST

    petrol costs : చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మంగళవారం నుంచి దూసుకెళుతు�

    చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్

    February 14, 2021 / 04:10 PM IST

    india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశ

    వోల్వో కార్స్ మేనేజిండ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రా

    February 13, 2021 / 09:27 PM IST

    ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్లు ఇండియాలో తన సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి మల్హోత్రాను నియమించింది. ఈ నిర్ణయం మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా.. జ్యోతి మల్హోత్రాను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ని�

    భారత్ దెబ్బకు తోకముడిచిన చైనా

    February 13, 2021 / 08:09 PM IST

    మరోసారి తగ్గిన బంగారం ధర

    February 13, 2021 / 12:35 PM IST

    reduced gold price : పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.661 తగ్గి 46,847 కి చేరింది. వెండి సైతం కిలోకి రూ.347 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విల�

10TV Telugu News