Home » india
Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్సభలో మోడీ మాట్లాడారు. రాష్ట�
Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చే
India orders COVID-19 vaccine doses: భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 63లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా ఇచ్చారు. కాగా, భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయా�
Virat Kohli: టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా.. తొలి టెస్టు చివరి రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనను తెగ మెచ్చుకుంటున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250పరుగులు చేసేవాడని అన్నాడు. 420పరుగుల
కంగారూలను వారి దేశంలోనే మట్టి కరిపించి భారత్ గడ్డపై ఉత్సాహంగా ఇంగ్లండ్ను పడగొట్టాలని నిర్ణయించుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో చేతులెత్తేసింది. చెన్నైలో తొలి టెస్టులో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ
Team India: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లీష్ జట్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 227పరుగుల ఆధిక్యంతో పర్యాటక జట్టు విజయాన్ని దక్కించుకుంది. సొంతగడ్డపై ఆశించినంత ప్రదర్శన చేయకపోవడంతో టీమిండియా బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యాన్ని
Ind Vs Eng: చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్నైట్ స్కోరు 257/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మరో 80పరుగులు జోడించి చివరి 4వికెట్లు కోల్పోయింది. 91 బంతుల్లో 3 �
corona virus cases and deaths : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల
IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ బౌలింగ్లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్ రోహిత్(6) పరుగులకే కీపర్ బట్లర్కు క్యాచ్ ఇ�
Modi in Assam త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. సోనిత్పుర్ జిల్లాలోని ధెకియాజులిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘అసోం మాల’ పేరుతో అభివృద్ధి చేసిన రాష్ట్ర హైవేలు, వంతెనలను జ�