india

    ప్రపంచానికి ఆశాకిరణంగా భారత్..రైతుల డిమాండ్లు ఏమిటో అర్థం కావట్లేదు : మోడీ

    February 10, 2021 / 05:38 PM IST

    Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్​సభలో మోడీ మాట్లాడారు. రాష్ట�

    ట్రాక్టర్ నడుపుకుంటూ..అసెంబ్లీకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే, ఎందుకు ?

    February 10, 2021 / 01:27 PM IST

    Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చే

    మరో కోటీ 45 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఇండియా ఆర్డర్

    February 10, 2021 / 01:01 PM IST

    India orders COVID-19 vaccine doses: భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 63లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా ఇచ్చారు. కాగా, భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయా�

    ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250 బాదేవాడు

    February 10, 2021 / 11:32 AM IST

    Virat Kohli: టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా.. తొలి టెస్టు చివరి రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనను తెగ మెచ్చుకుంటున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250పరుగులు చేసేవాడని అన్నాడు. 420పరుగుల

    నాల్గవ స్థానంలోకి టీమిండియా.. ఫైనల్‌కు ఛాన్స్ ఉంది..

    February 9, 2021 / 04:28 PM IST

    కంగారూలను వారి దేశంలోనే మట్టి కరిపించి భారత్‌ గడ్డపై ఉత్సాహంగా ఇంగ్లండ్‌ను పడగొట్టాలని నిర్ణయించుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. చెన్నైలో తొలి టెస్టులో హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్.. ఇంగ్లండ

    తొలి టెస్టులో తప్పని పరాజయం.. రూట్ డబుల్ సెంచరీకి పైగా ఆధిక్యం

    February 9, 2021 / 02:05 PM IST

    Team India: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లీష్ జట్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 227పరుగుల ఆధిక్యంతో పర్యాటక జట్టు విజయాన్ని దక్కించుకుంది. సొంతగడ్డపై ఆశించినంత ప్రదర్శన చేయకపోవడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యాన్ని

    IndVsEng: 337పరుగులకే టీమిండియా ఆలౌట్

    February 8, 2021 / 12:07 PM IST

    Ind Vs Eng: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మరో 80పరుగులు జోడించి చివరి 4వికెట్లు కోల్పోయింది. 91 బంతుల్లో 3 �

    భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

    February 8, 2021 / 10:42 AM IST

    corona virus cases and deaths : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల

    ఇన్నింగ్స్ నిలబెట్టిన పూజారా-పంత్‌లు.. 321 పరుగుల వెనుకంజలో టీమిండియా

    February 7, 2021 / 07:20 PM IST

    IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ ​బౌలింగ్​లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్‌ రోహిత్​(6) పరుగులకే కీపర్​ బట్లర్‌‌కు క్యాచ్ ఇ�

    భారత్ “టీ”పై విదేశీ కుట్ర..మోడీ

    February 7, 2021 / 05:31 PM IST

    Modi in Assam త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. సోనిత్‌పుర్ జిల్లాలోని ధెకియాజులిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘అసోం మాల’ పేరుతో అభివృద్ధి చేసిన రాష్ట్ర హైవేలు, వంతెనలను జ�

10TV Telugu News