india

    భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్, ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్

    February 5, 2021 / 07:08 AM IST

    India vs England 1st Test : ఆస్ట్రేలియా టూర్‌లో కంగారులను బిత్తరపోయేలా చేసిన టీమిండియా…ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్�

    18 రోజుల్లోనే 40 లక్షలు మందికి.. అత్యంత వేగంగా కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా ఇండియా​ రికార్డ్​

    February 4, 2021 / 04:25 PM IST

    India records over 44 lakh corona vaccination: దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఇండియా రికార్డ్ నెలకొల్పింది. అత్యంత వేగంగా(18 రోజుల్లోనే 40లక్షల మందికి) కరోనా టీకాలు వేసిన దేశంగ�

    భారత్ “నూతన సాగు చట్టాలు”ను సమర్థించిన అమెరికా

    February 4, 2021 / 03:40 PM IST

    US welcomes భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్‌ చేపట్టిన చర్యల వల్ల ఇండియన్ మార్కెట్‌ విస్తరిస్తుందని, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కలుగు

    దేశంలో 30కోట్ల మందికి పైగా కరోనా? సర్వే

    February 4, 2021 / 11:11 AM IST

    Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్‌ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న క�

    రైతు ఉద్యమం : రిహానా ట్వీట్ కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

    February 3, 2021 / 09:37 PM IST

    Amit Shah రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ భవిష్యత్‌ను నిర్ణయించేది విష ప్రచారా

    తేజస్ యుద్ధ విమానం క్వాలిటీ తగ్గకూడదని ప్లాంట్ పెట్టేసిన ఇండియా

    February 3, 2021 / 07:34 PM IST

    Tejas fighter jets: నాణ్యతలు, సామర్థ్యం మాత్రమే కాదు.. తేజస్ అనేది దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పబోతున్న విషయం! యుద్ధ విమానం అంటే విదేశాల వైపు చూడాల్సిన సమయం మార్చాలనే ఉద్దేశ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోయింది ఇండియా. మన ఆవిష్కరణ చూసి

    రైతులకు మద్దతు తెలిపిన ఫారిన్ సెలబ్రిటీలపై కేంద్రం ఆగ్రహం

    February 3, 2021 / 03:26 PM IST

    foreign celebs  కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీల‌పై తీవ్రంగా మండిప‌డింది కేంద్ర ప్ర‌భుత్వం

    సుదూర బాటసారి, 4వేల కిమీ ప్రయాణించి రాజస్తాన్ చేరుకున్న రష్యన్ కొంగ

    February 3, 2021 / 01:41 PM IST

    russia Crane Reach Rajasthan: కొంగలు వలస పక్షులు అన్న విషయం తెలిసిందే. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వస్తుంటాయి, వెళ్తుంటాయి. కొన్ని కొంగలు వందలు, వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ వలస వస్తుంటాయి. ఇది కామన్. కానీ రష్యాకి చెందిన ఓ కొంగ(క్రేన్) సరికొత్త రికార్డ్ క్రి

    మానవత్వం లేదా? రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? : అన్నదాతలకు అండగా మియా ఖలీఫా..

    February 3, 2021 / 01:32 PM IST

    భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ఆమె “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపం�

    ‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత కన్నీళ్లు వచ్చేశాయ్’

    February 2, 2021 / 07:51 PM IST

    VVS Laxman: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పరువు నిలబెట్టుకుంటే చాలనుకుని కొందరనుకుంటే.. డ్రాగా అయినా ముగిస్తారని మరికొంతమంది ఆశపడ్డారు. వ్యూహానికి ప్రతి వ్యూహంతో దెబ్బ కొట్టిన రహానె సేన కంగారూలను కంగుతినిపించి అసాధారణమైన జట్టును స్టార�

10TV Telugu News