Home » india
ceasefire violations by Pakistan in 2020 నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది దాయాది దేశం. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు పాకి
పాపులర్ స్మార్ట్ ఫోన్ గేమింగ్ యాప్ లలో మెగా క్రేజ్ సంపాదించుకున్న పబ్ జీ ఇండియాలో బ్యాన్ అయింది. మరి మిగిలిన దేశాల పరిస్థితి మీకు తెలుసా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ ప్రకారం.. ఇండియాలో లీగల్ గా ఇండియన్లు ఆడకూడదని ఆంక్షలు విధించింద
INDvsAUS: టీమిండియా మెల్బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 4మ్యాచ్ లు గెలిచింది. ఈ ప్రకారం.. చూస్తే మైదానం ఇండియాకు బాగా కలిసొచ్చింది. అంతకంటే ముందు క్వీన్స్ పార్క్ ఓవల్, త్రినిదాద్, సబీనా పార్క్, జమైకా, ఎస్ఎస్సీ లాంటి వేదికల్లో మూడేసి మ్యాచ్ ల చొప్పు�
ప్రజెంట్ జనరేషన్లో టాప్ క్రికెటర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్మీవ్ స్మిత్ ఒకరు. ప్రత్యర్థి జట్టు ధాటిని తట్టుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. స్మిత్కు రీసెంట్గా ఐసీసీ కూడా అరుదైన గౌరవం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ �
Corona new strain cases increased in India : భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొ�
Six corona new strain cases identified in India : అంతా భయపడుతున్నట్టే జరిగింది. బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరుల�
India’s solid victory over Australia in the cricket second Test match : అడిలైడ్ టెస్ట్లో దారుణంగా ఓడిపోయిన భారత్ ఇప్పుడు అందుకు తగ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జట్టు ఆపసోపాలు పడ్డ పిచ్పై మన బౌలర్స్, బ్యాట్స్మెన్స్ సూపర్బ్ పర్ఫామెన్స్తో ఎనిమిది వికెట్ల తేడాతో రెం�
https://youtu.be/nuCziMDHaOA
Hyderabad tops in chicken dish varieties in the India : నాన్ వెజ్ లో మీకేది ఇష్టమని మాంసాహారుల్ని అడిగితే ఠక్కుమని చెప్పేది ‘చికెన్’. వందల రకాల చికెన్ వెరైటీలను లాగించేయటమంటే నాన్ వెజ్ ప్రియులకు భలే భలే ఇష్టం. ముఖ్యంగా బిర్యాని అంటే ఠక్కున గుర్తుకొచ్చే మన హైదరాబాద్ వాసులకు �
Modi flags off India’s first-ever driverless metro train మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును సోమవారం(డిసెంబర్-28,2020) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ మెట్రోలో ప్రారం�