india

    కొత్త వైరస్ వ్యాప్తితో భారత్ హై అలెర్ట్

    December 22, 2020 / 07:23 AM IST

    https://youtu.be/pkkONADE41w

    భారత్ లో 4ఏళ్లలో 60శాతం పెరిగిన చిరుతపులుల సంఖ్య

    December 21, 2020 / 08:14 PM IST

    India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం

    యూకేకు విమాన సర్వీసులు నిలిపివేసిన భారత్

    December 21, 2020 / 04:15 PM IST

    Effect of corona virus strain, India Discontinued flights to UK  : యూకేలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రభావంతో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు విమాన సర్వీసులను భారత్‌ నిలిపివేసింది. డిసెంబర్‌ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులో�

    new corona strain : ఇండియా అలర్ట్..నిర్ణయంపై ఉత్కంఠ

    December 21, 2020 / 11:56 AM IST

    India put on alert over new Covid strain : యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ (corona strain) విజృంభిస్తుండటంతో.. భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు కొవిడ్‌-19 జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌ అత్యవసర సమావేశానికి పిలిచింది ఆరోగ్యశాఖ. హెల్త్‌ డిపార

    పబ్ జీ ప్రియులకు బ్యాడ్ న్యూస్

    December 20, 2020 / 09:52 PM IST

    PUBG Mobile India దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనీస్ యాప్ ‌లను నిషేదించిన విషయం తెలిసిందే. నిషేదించబడిన యాప్ లలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన “పబ్ జి” యాప్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ గేమ్ నిర్వాహకులు టెన్సె

    ఇండియా యాంటీ మనీ లాండరింగ్ కేసులో PayPalకు రూ.96 లక్షల పెనాల్టీ

    December 20, 2020 / 06:23 PM IST

    Paypal: అమెరికన్ ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌‍వే దిగ్గజం పేపాల్‌కు రూ.96లక్షల పెనాల్టీ విధించింది ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యాంటీ మనీ లాండరింగ్ చట్ట ప్రకారం అనుమానస్పద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. నవంబర్ 2017లో ఇండియా ఆపరేషన్స్ చేపట్ట�

    6 నుంచి 7 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్

    December 20, 2020 / 08:19 AM IST

    India to Inoculate 30 crore people 6-7 Months : భారతదేశపు కోవిడ్-19 కేసుల సంఖ్య ఒక కోటి మార్కును దాటేసింది. వచ్చే 6 నుండి 7 నెలల్లో దేశానికి సుమారు 30 కోట్ల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులో ఒక కోటికి పైగ�

    నోయిడాలో Honda Cars ఉత్పత్తి నిలిపివేత

    December 19, 2020 / 08:46 PM IST

    Honda Cars Greater Noida plant : ప్రముఖ కార్ల తయారీ కంపెనీలో హోండా కంపెనీ ఒకటి. పలు రాష్ట్రాల్లో ప్లాంట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో కూడా దీనికి సంబంధించిన ప్లాంట్ ఉంది. అయితే..అనూహ్యంగా..ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. కార్ల ఉత్పత్తి మొ�

    ఇండియా వైస్ ప్రెసిడెంట్‌ను తొలగించి వర్కర్లకు క్షమాపణలు చెప్పిన యాపిల్

    December 19, 2020 / 03:37 PM IST

    Apple workers: విస్ట్రన్ కార్పొరేషన్ శనివారం డిసెంబర్ 12కు సంబంధించి ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. కర్ణాటకలోని కొలార్ జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించింది. తైవానీస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల సంక్షేమం, సేఫ్టీ అనేవి అధిక ప్రాధాన్యతాంశాలు. నర్సాపురా ఫెస

    ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. 8వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

    December 19, 2020 / 01:31 PM IST

    Australia: ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో రాణించిన భారత్ జట్టు.. రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం చిత్తయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అధ్భుతంగ�

10TV Telugu News