Home » india
Samsung to move key production unit from China to Noida సౌత్ కొరియా టెక్ దిగ్గజం “శామ్సంగ్” చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాలోని తమ “మొబైల్, ఐటీ డిస్ప్లే” ప్రొడక్షన్ యూనిట్ ను భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి తరలించిందేందుకు శామ్సంగ్ సిద్ధమైంది. ఈ విషయ
Fuel prices: ఇండియన్ వినియోగదారులకు కొద్ది నెలలుగా షాక్ ఇస్తూనే ఉన్నాయి ఇందన ధరలు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 50డాలర్లకు మించిన ధరలు పలుకుతూ వస్తుంది. గ్లోబల్ డిమాండ్ రికవరీ దృష్ట్యా తొలిసారి భారీ స్థాయిలో పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెర
What does the Eluru incident say : ఏలూరు ఘటన ఏం చెబుతోంది..? పెస్టిసైడ్సే ముగ్గురి ప్రాణాలు తీశాయా..? పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..? మనం రోజూ తీసుకునే బియ్యం, కూరగాయల ద్వారా క్రిమిసంహారకాలు మన ఒంట్లో తిష్ట వేస్తున్నాయా..? మనం తి
India-England tour schedule : త్వరలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్లు వాయిదా పడగా.. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో ఆట మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను బీసీసీఐ విడుద
India – Australia 2nd Warm : ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో టెస్ట్ సిరీస్కు టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే టెస్ట్ జట్టులో ఉన్న కొంత మంది ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా చివరి ప్రాక్టీస్ మ్యాచ్కు కోహ్లీసేన రెడీ అయ్యింది. సిడ్నీ �
Cabinet gives nod దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని లాంఛ్ చేయాలన్న కేంద్రం ఫ్లాన్ కు బుధవారం(డిసెంబర్-9,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ డేటా ఆఫీసుల నుంచి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా వాటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అ
5G revolution in India : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలను జియో అందించడం మొదలుపెడుతుందని ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అభివర్ణించ�
Covid vaccine applications తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇ�
NITI Aayog CEO Amitabh Kant భారత్ లో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని, అందుకే సంస్కరణలు చేపట్టడం చాలా కష్టంగా మారుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మరిన్ని సంస్కరణలు అవసరమని తెలిపారు. మంగళవారం(�
[svt-event title=”మహారాష్ట్రలో రైలును అడ్డగించి రైతుల నిరసన” date=”08/12/2020,9:15AM” class=”svt-cd-green” ] రైతు సహాయ సంఘాలు మంగళవారం రైల్ రోకో చేపట్టి మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి. భారత్ బంద్ నేపథ్యంలో స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యుల�