Home » india
అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేక�
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత.. టీ20 సిరీస్లో మాత్రం రాణించి సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్ల్లో గెలిచిన తర్వాత సిరీస్ను గెలుచుకున్న భారత జట్టు. చివరి మ్యాచ్లో గెలిచి ఆస�
సెంట్రల్ లండన్లోని ఇండియన్ ఎంబస్సీ వద్ద ఆదివారం వేల మంది నిరసన వ్యక్తం చేశారు. ఇండియాలో ఏర్పాటైన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా, భారత ప్రజలు భారీగా చేస్తున్న నిరసనలకు మద్ధతుగా వారు కూడా సపోర్ట్ ను తెలియజేశారు. బ్రిటిష్ క్యాపిటల్ సెం�
Moto G9 Power launching in India: ప్రముఖ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. Moto G 5G స్మార్ట్ ఫోన్ తో సక్సెస్ అయిన మోటోరోలా భారత మార్కెట్లో Moto G9 పవర్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Moto G9 పవర్ మొబైల్ను డిసెంబర్ 8న భారత మార్కెట్లో
India biggest buyer of COVID-19 vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్లు తొందరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత్ పలు డ్రగ్ మేకర్ల నుంచి కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 1.6 బిలియన్ మ�
1Covid Vaccine కరోనా వ్యాక్సిన్ సరఫరాకి సిద్ధమైన తర్వాత మొదటగా దేశంలోని 1 కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు(ఆరోగ్య కార్యకర్తలు)కి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు �
ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లో తొలి విజయం నమోదు చేసుకుంది టీమిండియా. తొలి టీ20లో భాగంగా తలపడిన మ్యాచ్ లో 11పరుగుల తేడాతో ఆసీస్ ను గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 161పరుగులు చేయగా చేధనలో తడబడ్డ ఆసీస్.. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు �
India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద�
Team India: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా మరోసారి పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో ఆసీస్కు 162పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చివర్లో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా(44: 23 బంతుల్లో 5ఫోర్లు, సిక్సు)లతో జట్టును ఆదుకోవడంతో నామమాత్�
Australia vs India, 1st T20I -కాన్బెర్రాలోని మానుకా ఓవల్(Manuka Oval, Canberra) వేదికగా.. భారత్ జట్టు ఆతిథ్య జట్టు ఆసీస్తో తొలి టీ20 మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. అయి�