Home » india
Xi Jinping asks PLA troops to prepare for war యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, హై అలర్ట్ లో ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ (నావికా దళం)ని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. మంగళవారం గ్యాంగ్డాంగ్ రాష్ట్రంలోని మిలిటరీ బేస్ ను జిన్ పింగ్ సందర్శ
China On Ladakh Union territory లడఖ్ ను కేంద్ర పాలితప్రాంతంగా చైనా గుర్తించదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ తెలిపారు. అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతంగా భారత్ ప్రకటించిందని తెలిపారు. భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం సరిహద్దుల్లో 44 కీలక�
విదేశాలలో నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ముఖ్యమైన మైలురాయి.. స్విట్జర్లాండ్తో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒప్పందం ప్రకారం భారతదేశానికి సంబంధించిన పౌరులు మరియు సంస్థల రెండవ సెట్ స్విస్ బ్యాం
India డ్రగ్ రెగ్యులేటర్ ప్రపోజల్ ను వెనక్కి పంపింది. డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్కు వచ్చిన ప్రపోజల్ ఏంటంటే రష్యాకు చెందిన Sputnik-V COVID-19 vaccineను పరీక్షించాలని. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) కింద ఎక్స్పర్ట్ ప్యానెల�
India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ�
తలంపై ఉన్న ఎత్తులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి దేప్సంగ్ తలాలకు సూట్ అయ్యేవి TANKS మాత్రమే. కశ్మీర్ అతి పెద్ద రీజియన్ లోని తూర్పు భాగంలో అక్సయ్ చైన్ వద్ద ఇండియన్ ట్యాంకులకు కీలక పాయింట్ లో పోరాడటానికి ట్యాంకులు రెడీ చేస్తున్నారు. ఇండియా-చై�
corona vaccine ఇస్తే కచ్చితంగా కరోనాను నివారించవచ్చు. కానీ దేశంలో ఎంతమందికి ఇవ్వాలి. అందరికీ ఒకేసారి ఇవ్వలేనప్పుడు ముందుగా ఎవరికి ఇవ్వాలనేదానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో క�
India Corona : దేశవ్యాప్తంగా Corona మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా మరణాలు ఇప్పటికే లక్ష దాటిపోయాయి. Unlock – 5లో ప్రవేశించి…కరోనా కంట్రోల్ అవుతుందనుకుంటున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ప్రతి రోజూ వేలల్లో మరణాలు �
Covid vaccine వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్లో సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్య
First modified Boeing 777 aircraft రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం భారత్ చేరనుంది. ఎయిర్ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని అధ