india

    ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా జట్టు ఇదే.. రోహిత్ అవుట్- జట్టులోకి సిరాజ్

    October 26, 2020 / 09:10 PM IST

    BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సోమవారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న జట్టును ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు 18మంది ప్లేయర్ల పేర్లను ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు సీజన్ ఫైనల్ మ్యాచ్ అయిపో�

    అమెరికా విదేశాంగ,రక్షణ మంత్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం

    October 26, 2020 / 04:52 PM IST

    Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ సోమవారం(అక్టోబర్-26,2020) మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరు�

    భారత్ లో పొల్యూషన్ పై ట్రంప్ కామెంట్ ని ఖండించిన జో బైడెన్

    October 25, 2020 / 05:38 PM IST

    Joe Biden on Trump’s ‘filthy air in India’ comment నవంబర్-3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా… రెండు రోజుల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య నాష్‌ విల్లేలో రెండవ(ఇదే చివరిది) ప్రెసిడెన్షియల్ డిబెట్‌ జరి�

    భారత్ చేరుకున్న మోడీ రెండో ప్రత్యేక విమానం

    October 25, 2020 / 03:52 PM IST

    Second Boeing 777 for PM, President to land today రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన రెండో ప్రత్యేక బోయింగ్​ 777 రెండో విమానం భారత్​ చేరింది. ఎయిర్​ ఇండియా వన్‌గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్​ అయ�

    ఇండియాలో కరోనా టీకా ఎలా వేస్తారంటే? ముందు SMS.. ఆ తర్వాత QR certificate

    October 25, 2020 / 03:33 PM IST

    Covid-19 vaccine drive : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాగా�

    ‘ఇండియా.. చైనా కంటే శక్తిమంతంగా ఎదగాలి’

    October 25, 2020 / 02:13 PM IST

    భారతదేశం ప్రపంచంలో చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. విజయదశమి (దసరా) వేడుకల్లో భాగంగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్ఎస్ ర్యాలీలో పాల్గొన్నారు. RSS సేవకులన

    భారత్ ‘మురికి’ దేశం…మళ్లీ నోరు జారిన ట్రంప్

    October 23, 2020 / 03:43 PM IST

    Look At India, It’s Filthy: Trump భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోడీని మంచి స్నేహితుడిగా చెప్పుకునే ట్రంప్..భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించారు. భారత్ లో స్వచ్ఛమైన గాలి లేదని..మురికి గ�

    నవంబర్-11లోగా….ఆ మూడు ఎయిర్ పోర్ట్ లు అదానీ గ్రూప్ చేతికి

    October 22, 2020 / 07:31 PM IST

    Adani Group to officially take over 3 airports ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి అక్టోబర్-31న మంగళూరు ఎయిర్ పోర్ట్, నవంబర్-2న లక్నో ఎయిర్ పోర్ట్, నవంబర్-11న అహ్మదాబ్ ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని గురువారం(అక్టోబర్-22,2020)అదానీ గ్రూప్ తెలిపింది. ఆ మూడు ఎయిర్ పోర్ట్ లలో… ఆపర�

    “లేహ్” చైనాలో ఉన్నట్లు చూపించడంపై ట్విట్టర్ కు భారత్ వార్నింగ్

    October 22, 2020 / 03:33 PM IST

    Twitter Settings Showing Leh In China ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయుల�

    OCI, PIO కార్డుదారులు భారత్ కి రావొచ్చు

    October 22, 2020 / 02:57 PM IST

    OCI, PIO card holders to travel to India కరోనా నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిసేధం విధించిన భారత్…ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడిలిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే కొన్�

10TV Telugu News