india

    Covid Vaccine కోసం రూ.80వేల కోట్లు ఉన్నాయా!

    September 26, 2020 / 08:50 PM IST

    మహమ్మారి కరోనా విజృంభణను అదుపుచేసేందుకు ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే విదేశీ కంపెనీలు కనిపెట్టేశామని చెప్పేయగా ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. దేశీయ కంపెనీలు కూడా చివరిదశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ క్

    నో సెకండ థాట్!! హద్దు మీరితే చైనాపై కాల్పులే

    September 26, 2020 / 03:29 PM IST

    తూర్పు లడఖ్‌లో భారత క్యాంపులను ఆక్రమించాలని చూస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని ఇండియా.. చైనాకు స్పష్టంచేసింది. ఎల్‌ఏసీ పక్కగా ఇకపై కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్ష�

    కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 85,362 కొత్త కేసులు

    September 26, 2020 / 11:32 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు చనిపోతున్నా�

    Bharat Bandh:వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా..గేదెలపై ఎక్కి నిరసన..

    September 25, 2020 / 11:30 AM IST

    Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త న�

    దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు

    September 25, 2020 / 10:28 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు దేశంల

    భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని మూసేస్తున్న హార్లే-డేవిడ్‌సన్

    September 25, 2020 / 06:53 AM IST

    భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాపార యూనిట్లు మొత్తాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా మోటారుసైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా, బావాల్ (హర్యానా) లోని తన తయారీ కేంద్రాన్ని మూసివేయాలని, గుర్గావ్‌లోని తన అమ్మకప�

    గిల్గిత్- బాల్టిస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు పాక్ నోటిఫికేషన్

    September 24, 2020 / 04:07 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని గిల్గిత్- బాల్టిస్థాన్​ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఉత్తర్వులు జ�

    కోట్లు పెట్టి కొన్నారు.. కానీ.. కమిన్స్‌పై గరం.. సపోర్ట్‌గా కెప్టెన్!

    September 24, 2020 / 01:39 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�

    ఐపీఎల్ 2020: KXIP vs RCB, గెలిచేదెవరు? బౌలర్లే బలం.. పిచ్ రిపోర్ట్!

    September 24, 2020 / 11:58 AM IST

    IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు జట్టు

    భారత్‌ టార్గెట్‌గా చైనా మరో కుట్ర, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో మనీ లాండరింగ్‌, 1100 కోట్ల టర్నోవర్‌లో 110 కోట్లు విదేశాలకు తరలింపు

    September 24, 2020 / 10:55 AM IST

    భారత్‌ టార్గెట్‌గా డ్రాగన్ కంట్రీ మరో కుట్ర పన్నుతుందా..? దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయా..? ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ…ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో హద్దులు దాటుతోందా..? అంటే అవుననే సమాధానం విన్పి

10TV Telugu News