Home » india
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�
భారత్ వర్సెస్ చైనా.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఈ రెండు దేశాలకు సంబంధించి ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఓవైపు చర్చలంటూ డ్రాగన్ కవ్విస్తుంటే.. అంతే దీటుగా ఆన్సరిస్తోంది భారత్. ఇక.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్
ఆత్మ నిర్భర్ భారత్తో చైనా వణికిపోతుంది. భారత్ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్కు ఎగుమతి చేసే మెడిసిన్స్కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావ�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,
ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు వేలాది మంది వైద్యులతో సహా పలువురు ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కూడా కరోనా కారణంగానే ఏప్రిల్ నుంచి వాయిదా పడి సె�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నాల్గవ మ్యాచ్లో, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ(22 సెప్టెంబర్ 2020) పోరాటం జరగబోతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ను ఓడించి ధోని జట్టు తమ ప్రయాణానికి గొప్ప ఆరంభం
పోరాటతత్వమే మనిషిని నిలబెడుతుంది. ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్తుంది. క్రికెట్లో కూడా అంతే.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా టైమ్ వచ్చినప్పుడు ప్రదర్శిస్తేనే హీరో అవుతారు. జట్టు ఇక్కట్లో పడ్డప్పుడు పోరాడి గెలిపించేందుకు ఒకడు ఉండాలి.. ఆ ఒక్కడే ఇప్ప
IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతి రోజు మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. హోరాహోరీ పోరులో చివరివరకు గెలుపు ఎవరిదో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపిఎల్ 2020 మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ద�