Home » india
ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. దేవదత్ పడ్డికల్, ఎబి డివిలియర్స్ అర్ధ సెంచరీలు చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు �
ఐపీఎల్ 2020 రెండవ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ను ఓడించింది. అయితే ఇదే మ్యాచ్లో ఢిల్లీకి ఊహించని షాక్ ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా స్టార్ స్ప�
IPL 2020 SRH vs RCB, Pitch & Weather Report and Match Preview: ఐపీఎల్-13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండవ మ్యాచ్ నుంచే ఐపీఎల్లో హీట్ పెరిగిపోయింది. పోటాపోటీగా జట్లు సమరానికి సిద్ధ�
కరోనా కరాళ నృత్యం దేశంలో సాగుతూనే ఉంది. కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. అయితే ఇవాళ(21 సెప్టెంబర్ 2020) వచ్చిన అప్డేట్ మాత్రం భారత్కు కాస్త ఉపశమనం కలిగించేదిగా ఉంది. భారతదేశంలో కరోనా సో
బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ధనాధన్ లీగ్ ఐపీఎల్ లీగ్.. ప్రపంచ క్రికెట్లో ఇన్కమ్ పరంగా ఈ లీగ్ను తలదన్నే టోర్నీనే లేదు.. అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల గలగల అనేంతలా ఈ టోర్నీ మారిపోయింది. అయితే కాసులెలా వస్తాయి. అందులోనూ ఈస
కరోనా భయంతో అల్లాడుతున్న జనానికి ఐపీఎల్ రూపంలో కాస్త వినోదం దొరకింది. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి ఎగరేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. పడీ పడీ పట్టే క�
కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది. కేంద్�
కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఇప్పట్లో ఆడే పరిస్థితి లేదు. కోవిడ్-19 కారణంగా భారతదేశంలో ఉన్న పరిస్థితి దారుణం, వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ కూడా యూఏఈలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�
చైనాను దెబ్బకొట్టే ఏ ఒక్క చాన్స్ను వదిలి పెట్టడం లేదు ట్రంప్. కరోనా వైరస్కు డ్రాగన్ కంట్రీయే కారణమని చెబుతున్న ట్రంప్.. చైనాను అంతకంతకూ దెబ్బతీస్తామన్నారు. తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను అమె�