Home » india
చైనా అసలు స్కెచ్ ఏంటి? పాంగాంగ్లో భారత్ను పదేపదే ఎందుకు కవ్విస్తోంది. ఉపఖండంలో తిరుగులేని సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న డ్రాగన్ ప్లాన్కు భారత్ ఎలా చెక్పెట్టగలుగుతుంది? పాంగాంగ్ సో దగ్గరికి సైన్యాన్ని పంపుతూ భారత్ను రెచ్చగొడుతోం�
10 వేల మంది భారతీయులపై చైనా నిఘా. ఈ న్యూస్ తెలిసి.. దేశం మొత్తం షాకైంది. కానీ.. ఇప్పుడలాంటిదే అమెరికాలో మరొకటి బయటపడింది. ఇందులో కూడా ఇండియాకు లింకుంది. యూఎస్తో పాటు విదేశాలకు చెందిన వంద కంపెనీలు, సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఇందులో �
ఒక బౌలర్ ఒక ఓవర్లో 37 పరుగులు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కానీ.. ఐపిఎల్లో ఇది సాధ్యం అయ్యింది. ఈ రికార్డు ఎప్పటికీ అంతం కానిది కావచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. ఐపీఎల్ ఇన్నింగ్స్లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ �
SAMSUNG GALAXY F41 ఫోన్లను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎఫ్ సిరస్ లో భాగంగా ఎఫ్ 41 మోడల్ ను వచ్చే నెలలో మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 64 MP కెమెరా సెటప్తో పాటు, 32 MP సెల్ఫీ కెమె
ఆటగాళ్లపై కాసుల వర్షం అభిమానులపై వినోదాల వర్షం కురిపించడానికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకాబోతున్నది. యాబై మూడు రోజుల పాటు సగటు క్రికెట్ అభిమానిని ఉర్రూతలు ఊగించేందుకు సిద్ధమైంది. అప్పటి వరకూ సహచరులుగా ఉన్న వారు ప�
ఐసిస్ ఉగ్రసంస్థ చాలా యాక్టివ్గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ
కశ్మీర్ అంశంలో ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోని పాకిస్తాన్ ఇప్పుడు… పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రధాని ఇమ్రా�
‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’ అనేది ఒక నానుడి. కానీ, అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగేది ప్రపంచంలో ఎక్కడ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు ఇండియా. మన దేశంలో పెళ్ళిళ్లు జరిగినంత వైభవోపేతంగా మరెక్కడా జరగవు అని చెప్పొచ్చు. ఆకాశమంత పందిరి, భూ
Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి. తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది.