india

    ఇదేం ఆనందం : కుక్కను నదిలో విసిరేసిన యువకుడు

    September 15, 2020 / 11:49 AM IST

    Indian city of Bhopal : జంతువుల పట్ల కొంతమంది హీనంగా ప్రవర్తిస్తున్నారు. జాలి, దయ లేకుండా వాటితో ఆడుకుంటున్నారు. ఒకడు..ఉరి వేసి, నోట్లో బాంబులు పెట్టి..ఇలా..ఏదో ఒకటి చేసి వికృత ఆనందం పొందుతున్నారు. ఇటీవలే ఈ ఘటనలు భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఆవు నోటిలో బాంబు�

    కేంద్రం సంచలన నిర్ణయం..onion ఎగుమతులు బంద్

    September 15, 2020 / 10:29 AM IST

    Govt bans : ఉల్లి పాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్�

    38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

    September 15, 2020 / 07:14 AM IST

    గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి

    చైనాకు రాజ్‌నాథ్ సింగ్ దీటైన సమాధానం..

    September 14, 2020 / 12:12 PM IST

    భారత్‌లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

    September 14, 2020 / 11:05 AM IST

    భారతదేశంలో కరోనా టెర్రర్ కొనసాగుతోంది. రోజు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 92,071 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 11 న రికార్డు స్థాయిలో 97,570 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 24 గంటల్లో 1,136 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ద�

    ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేకుండా ఐపీఎల్.. ఎంకరేజ్‌మెంట్ కోసం కొత్త ఆలోచన!

    September 13, 2020 / 10:40 AM IST

    ఎడారి హీట్‌‌లో.. ఎవ్వరూ లేని స్టేడియాల్లో అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల్లో.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. పది టీమ్‌లు.. పోటాపోటీగా ఐపీఎల్ 13వ సీజన్‌కు సిద్ధం అవుతున్నాయి. అలుపు లేకుండా బాదేవారు.. టెక్నిక్‌గా బౌలింగ్ వేసి వికె

    వారే ఐపీఎల్-2020 టైటిల్ కొడతారట.. విజేతపై పీటర్సన్ జోస్యం

    September 13, 2020 / 08:25 AM IST

    మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �

    Parliament Session : విదేశాలకు వెళ్లిన సోనియా, రాహుల్..కారణమేంటో

    September 13, 2020 / 07:12 AM IST

    కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపా�

    దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు

    September 12, 2020 / 11:07 AM IST

    Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�

    ఐపీఎల్ 2020: విదేశాలలో ఇది మూడోసారి.. దక్షిణాఫ్రికాకు వందల కోట్ల లాభం

    September 12, 2020 / 09:05 AM IST

    కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా

10TV Telugu News