Home » india
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�
ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.. 2, 3 వారాల్లో పోతుంది. కానీ.. చైనా ఒకసారి ఎంటరైతే.. ఎప్పుడు పోతుం
పాపులర్ మొబైల్ గేమ్ PUBG.. భారతదేశంలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించింది. భారతదేశంలో PUBG మొబైల్ గేమ్ నిషేధించబడిన తరువాత, దక్షిణ కొరియాకు చెందిన PUBG గేమ్ ప్రధాన సంస్థ PUBG కార్పొరేషన్.. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి విడిపోతున్నట్లు PUBG కార్పొరేషన్ ప�
PUBG Mobile Ban: ఇండియాలో పబ్జీ మొబైల్ యాప్ను తన చేతుల్లోకి తీసుకుంది పబ్ జీ కార్పొరేషన్.. భారతదేశంలో చైనా యాప్స్ లపై నిషేధం విధించడంతో PUBG మొబైల్ ప్రాంచైజీగా ఉన్న Shenzhen ఆధారిత Tencent Games నుంచి యాప్ అన్ని బాధ్యతలను పబ్ జీ కార్పొరేషన్ కంపెనీ స్వీకరించింది. ఈ మ�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
India World Number 2 in Covid Cases : అంతా ఓకే.. పరిస్థితులన్నీ మళ్లీ నార్మల్ అయిపోతున్నాయ్. కానీ.. కేసులు పెరిగిపోతున్నాయ్. కానీ.. జనాల్లో మాత్రం అప్పటి అంత భయం లేదు. ఎందుకంటే.. కరోనాపై అవగాహన వచ్చేసింది. రికవరీ రేటు కూడా సూపర్బ్గా ఉంది. వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా లాస్�
Unlock 4.0 in India : కరోనా నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదు. కానీ.. కరోనా వల్ల తలెత్తిన ఇబ్బందుల నుంచి మాత్రం భారత్ బయటకొస్తోంది. అన్లాక్ 4.0లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైల్స్ పట్టాలెక్కాయ్. రైల్వే సర్వీసులు కూడా పెరిగాయ్. ఏపీలో స్కూల్స్ కూడా తెరుచుకో�
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యా�