india

    చైనా దూకుడుకు కళ్లెం వేసే శక్తి ఉంది…త్రివిధ దళాధిపతి కీలక వ్యాఖ్యలు

    September 3, 2020 / 08:03 PM IST

    చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్​లో ఎదురయ్యే

    నష్టాల్లో బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు.. తీవ్ర ఆహార సంక్షోభం.. చైనాలో దుర్భర పరిస్థితులు, తక్కువ తినాలని దేశ ప్రజలకు పిలుపు

    September 3, 2020 / 09:11 AM IST

    ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవునన�

    పబ్​జీ సహా 118 చైనా యాప్స్ బ్యాన్​ చేసిన కేంద్రం

    September 2, 2020 / 05:29 PM IST

    PUBG Banned: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  పబ్​జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్​ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. యువతలో హింసాత్మక ప్రవృత్త

    చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

    September 1, 2020 / 08:55 PM IST

    పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�

    సరిహద్దులో చైనాకు తగిన సమాధానం.. దళాలు, ఆయుధాలను మోహరిస్తున్న భారత్

    September 1, 2020 / 09:36 AM IST

    సరిహద్దు ప్రాంతంలో చైనా దూకుడుకు తగిన సమాధానం చెబుతుంది భారత్.. చైనా చేష్టల దృష్ట్యా, భారత సైన్యం తూర్పు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు చుట్టూ ‘వ్యూహాత్మక పాయింట్ల’ వద్ద దళాలు మరియు ఆయుధాలను మోహరించింది. చొరబడటానికి చైనా చేసిన ప్రయత్నాలను అడ్

    ప్రణబ్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా

    August 31, 2020 / 06:51 PM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు.. కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థ�

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

    August 31, 2020 / 06:01 PM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర�

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

    August 31, 2020 / 06:00 PM IST

    Pranab Mukherjee, former President of India, dies at 84: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. 84ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఆయన ఆరోగ్యాన్ని కుంగదీయగా కాసేపటి క్రితం చనిపోయారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుం

    Chess Olympiad : ఫైనల్ రౌండ్..నిలిచిన ఇంటర్నెట్, ఛాంపియన్లుగా ఇండియా, రష్యా

    August 31, 2020 / 10:21 AM IST

    ప్రతిష్టాత్మక Chess Olympiad లో భారత్ విజయం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ICF) ప్రకటించింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఫస్ట్ టైమ్ ఆన�

    డ్రాగన్ కు దబిడిదిబిడే : దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకను మోహరించిన భారత్

    August 30, 2020 / 10:10 PM IST

    దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనాపై సై అంటే సై అంటోంది. భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితం గల్వాన్ ‌లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్

10TV Telugu News