Home » india
త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికుల�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా రోగుల సంఖ్య 31 లక్షలు దాటింది. అమెరికా, బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు మరణాలు కూడా భారత్లోనే ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయ�
ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇంటెలిజన్స్ వర్గాల అటెన్షన్ అట్రాక్ట్ చేయడం ట్రెండ్గా మారిపోయింది. భారత్ లో దాడులు చేయడానికి యత్నించి ఫెయిల్ అయిన పాకిస్తాన్కు చెందిన ISI, టెర్రర్ గ్రూపులు మరో ఎత్తుగడను ప్లాన్ చేశాయి. లా అండ్ ఆర్డర్ ను డ
అనుమానం నిజమైంది. పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనను తానే ఖండించింది. దావూద్ ఇబ్రహీం తమ దేశం లోనే ఉన్నాడని ఆదివారం ప్రకటించిన పాకిస్తాన్ సోమవారం లేడని చెప్తోంది. పాకిస్తాన్ నాలుకకు నరం లేదని మరోసారి రుజువయ్�
దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఇదో నిదర్శనం. అందరికి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. జూలై 11న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్(Aatmanirbhar Skilled Employee Employer Mapping-ASEEM) ను ప్రారంభించారు. 40 రోజుల్లోనే ఈ ప
భారతదేశంలో మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ రాబోతుందా ? అంటే ఎస్ అనే సమాధానాలు వినపడుతున్నాయి. ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త వెల్లడించింది. 58 రోజుల్లో వ్యాక్సిన్ కోవిషీల్డ్ ట్రయల్ ప్రక్రియ ఆఖరి దశలో ఉందని తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర
కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదల�
రోజువారీ కోవిడ్ -19 పరీక్షలను పెంచే నిబద్ధతతో, ఒకే రోజులో 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించే క్లిష్టమైన స్థాయిని దాటింది భారతదేశం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3.4 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమ
భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్శర్మ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను సత్కరించనున్నట్లు శుక్ర�
అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో ర�