Home » india
దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగు�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వ్యాక్సిన్ అంతం చేసేందుకు త్వరలో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు.. మనకు డిసెంబర్ నాటికి భారతీయ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫార్మా వర్గాలు చె�
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 38 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని వయస్సు 76 ఏళ్లు. 600 గ్రాముల నకిలీ పసుపులో కేసులో ఇది జరిగింది. 1982లో ఈ కేసు బుక్ అయ్యింది. 1982లో అరె�
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన ((IAF) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం త
కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్ వైడ్గా వందకు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా.. వాటిలో కొన్నింట మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఫెక్ట్ లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటి పెంచడమే టార్గెట్ గా రూపొందుతున్న టీకాలు ఎంతవరకు సక్స�
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మి మంగళవారం రెండు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్ మి నుంచి C12 , C15 పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ ఫోన్లలో భారీగా 6000mAh బ్యాటరీతో వచ్చింద�
దేశీయంగా కొవిడ్-19 టీకా అభివృద్ధి చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల బృందం సోమవారం(ఆగస్టు 17,2020) సమావేశమైంది. ఇందులో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, పుణెకి చెందిన �
భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ�
సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర