india

    మార్చి 31 డెడ్ లైన్ : ఆధార్ అనుసంధానం చేయని 18 కోట్ల పాన్‌కార్డుల పనిచేయవు

    August 21, 2020 / 04:49 PM IST

    దేశంలో దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుంది. పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సూచనలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలు మార్లు సూచించింది. కానీ చాలామంది దాన్ని లైట్ తీసుకున్నారు. పాన్ కార్డులకు ఆధార

    ప్రపంచంలో భారత్‌ ఫస్ట్: 20రోజుల్లో 12 లక్షలకు పైగా కరోనా కేసులు

    August 21, 2020 / 12:29 PM IST

    ఆగస్ట్ నెలలో భారతదేశంలో కరోనా వేగం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఆగస్ట్ నెలలో (ఆగస్టు 20 వరకు) దేశంలో 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, ఇది మునుపటి నెల కంటే చాలా ఎక్కువ. దేశంలో మాత్రమే కాదు, ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. ఆగస్టులో ఏ దేశంలోనూ �

    Coronavirus vaccine update.. ఏ దేశం టీకా ఎంతవరకు వచ్చింది, భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, రష్యా ఏం కోరుకుంటోంది

    August 21, 2020 / 12:25 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు

    దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా కేసులు

    August 21, 2020 / 10:18 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 68,898 మందికి కరోనా సోకింది. భారతదేశంలో కరోనా సంక్రమణ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, రోజూ పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో దే�

    దాడి చేస్తే..భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తాం – షేక్ రషీద్

    August 21, 2020 / 09:36 AM IST

    భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత సైన్యంతో పోలిస్తే…పాక్ సైన్యం వెనుకబడి ఉందని..అందుకే చిన్నస్

    దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 69 వేల మందికి కొత్తగా..

    August 20, 2020 / 11:32 AM IST

    భారతదేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 69,652 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 977 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా మరియు బ్రెజిల్లో గత 24గంటల�

    ప్రభుత్వం నిర్ణయిస్తే, కరోనా వ్యాక్సిన్ అత్యవసర ఆమోదం గురించి ఆలోచిస్తాం: ఐసీఎంఆర్

    August 20, 2020 / 07:38 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి కాపాడేందుకు అవసరమైన వ్యాక్సిన్‌‌పై కీలక ప్రకటన గురించి దేశ ప్రజలు మొత్తం ఎదురుచూస్తున్నారు. ఈ దిశగానే ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ ఇండియన్ �

    జాబ్ కావాలా ? Kormo Jobs App ట్రై చేయండి

    August 20, 2020 / 07:20 AM IST

    నిరుద్యోగుల కోసం Google వినూత్నంగా ఆలోచించింది. సరికొత్త మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. దీనికి Kormo Jobs App పేరు పెట్టింది. ఈ ఆండ్రాయడ్ యాప్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. ఇండోనేషియా, బంగ్లాదేశ్ లో దేశాల్లో గూగుల�

    దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన

    August 20, 2020 / 07:00 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73 శాతానికి చేరుకుంది. ఈ రికవరీ రేటును దాటిన ఐదు �

    భారత్​-చైనా మధ్య రేపు సరిహద్దు చర్చలు

    August 19, 2020 / 09:28 PM IST

    తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ చైనా దేశాలు గురువారం మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు �

10TV Telugu News