Home » india
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు-30,2020) 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. మన్కీ బాత్ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మోడీ మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ (COVID-19) కేసులు ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కలు ప్రకారం ఆదివారం (ఆగస్టు 30, 2020) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 78 వేల 761 కేసులు నమోదయ్యాయి. ఇద�
Chennai Super Kings’ Suresh Raina: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఐపిఎల్ -2020 లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మాన్ సురేష్ రైనా ఆడట్లేదు. అతను వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్�
Realme 7, Realme 7 Pro: సి-సిరీస్లో మూడు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ఒకదాని తరువాత ఒకటి లాంచ్ చేసిన తరువాత, రియల్ మే ఇప్పుడు కొన్ని శక్తివంతమైన ఫోన్లను విడుదల చేయబోతోంది. రియల్మే 7 , రియల్మే 7 ప్రో స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసేందుకు సిద్దమైంది చ
ఇండియా సైలెంట్గానే ఉన్నా… చైనా కవ్వింపులతో రెచ్చగొట్టాలని చూస్తోంది.. LAC వెంబడి.. చైనా ఫైటర్ జెట్స్ మోహరిస్తోంది.. భారత్ అన్నీ గమనిస్తూనే ఉంది. చర్చలు కంటిన్యూ అవుతున్నాయ్.. పరిష్కారం కోసం హిందుస్థాన్ వెయిట్ చేస్తూనే ఉంది. అలాగని.. సైలెంట్గ�
The India-China border dispute, explained: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయింది. రెండు దేశాల బలగాలు.. క్లాష్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేశాయ్. బఫర్ జోన్ ఏర్పాటైంది. ఇవన్నీ విని బోర్డర్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయ్ అనుకున్నారంతా. కానీ.. సరిహద్దుకు అవతల ఉన్�
5 countries of armed forces : ఈ ప్రపంచంలో ఎక్కడకెళ్లినా అమెరికా సైన్యం కనిపిస్తుంది. ఒకేసారి నాలుగైదు చోట్ల దాడులు చేస్తుంది. టెర్రరిజంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. తన ఆయుధాలను ప్రయోగించి చూస్తోంది. ఇక్క చైనా నాలుగడుగులు వెనక్కు ఉంది. యుద్ధ అనుభవం ల
ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1023 మంది చనిపోయార�
రెండు నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో భారత్- చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన అని భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ అన్నారు. .శాంతియుత ఒప్పందాలతో రు దేశాల మద్య ఉన్�
హిందూ మతానికి చెందిన అక్కా, చెల్లెల్లి పెళ్లిళ్లు చేసిన పఠాన్ మామను అందరూ అభినందిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియో తెగ చక్కర్లు కొడుతోంది. లక్షలాది హృదయాలు గెలచుకున్న పఠాన్ మామను హాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు. మతసామరస్య