india

    దేశంలో ప్రతి 3 నిమిషాలకు 2 కరోనా మరణాలు

    August 17, 2020 / 04:01 PM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే

    బుర్జ్ ఖలీఫా నుంచి నయాగరా వరకు త్రివర్ణ శోభితం

    August 16, 2020 / 06:45 PM IST

    కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �

    భారత్‌లో మొదట కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకే

    August 16, 2020 / 05:34 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

    వాజ్‌పేయి 2వ వర్థంతి…వీడియో షేర్‌ చేసిన మోడీ

    August 16, 2020 / 03:49 PM IST

    ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్‌పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �

    ధోనీ ఇప్పుడు రిటైర్ అవ్వడానికి కారణం ఇదేనా?

    August 16, 2020 / 07:16 AM IST

    కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వర

    Dhoni Retirement: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ స్పెషల్ వీడియో..

    August 15, 2020 / 08:32 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29 నిమిషాలకు రిటైర్మెంట్ అయినట్లుగా భావించండంటూ దాంతో పాటు పోస్టు చ

    టీమిండియా ప్లేయర్లు కావాలంటే ఔట్ చేసుకో.. బంతితో కొట్టకు అనే వాళ్లు: షోయబ్ అక్తర్

    August 15, 2020 / 06:15 PM IST

    రావల్పిండి ఎక్స్‌ప్రెస్ మరోసారి టీమిండియా ప్లేయర్లపై నోరు పారేసుకున్నాడు. అతని బౌలింగ్ దురుసుతనాన్ని గొప్పగా చెప్పుకుంటూ అప్పటి బ్యాట్స్‌మెన్‌పై చులకన వైఖరి ప్రదర్శించాడు. కావాలంటే ఔట్ చేసుకోగానీ, బంతితో కొట్టకు అని రిక్వెస్ట్ చేసేవార�

    దేశంలో 25లక్షల కరోనా కేసులు.. 24గంటల్లో 65వేలకు పైగా కేసులు

    August 15, 2020 / 01:23 PM IST

    భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కొత్త రోగులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా రోగుల సంఖ్య 25 లక్షలను దాటింది. 65వేల 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 996 మంది ప్�

    కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా..తెలుసుకోవాల్సిన విషయాలు

    August 15, 2020 / 06:52 AM IST

    కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా ? చాలా మందికి దీనిపై సందేహాలున్నాయి. చనిపోయిన వారి పట్ల కనీసం జాలి, దయ చూపడం లేదు. సొంత కుటుంబసభ్యులే డెడ్ బాడీని తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎన్నో కంటతడిపించే ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిస�

    “ఆన్‌లైన్ ఫార్మసీ” : అమెజాన్‌ ద్వారా మెడిసిన్స్ డెలివరీ

    August 14, 2020 / 04:31 PM IST

    కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�

10TV Telugu News