Home » india
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�
బ్రిటీష్ వారి పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2020 ఆగష్టు 15 నాటికి సరిగ్గా 74 ఏళ్లు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో జరుపుకోవడానికి కరోనా వైరస్ ఆటంకంగా మారింది. సామూహిక సెలబ్రేషన్స ఏమీ లేకపోవడంతో.. అన్ని రాష�
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా..పలువురు సైంటిస్టులు నమ్మడం లేదు. భారత్ లో మాత్రం వ్యాక్సిన్ తెచ్చేందుకు పలు సంస్థలు ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాయి. ఇందులో స�
భారత్ కు వ్యతిరేకంగా శత్రువులు ఒక్కటి అవుతున్నారా? భారత్ ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోందా? నేపాల్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా స్కెచ్ వేసిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా, న�
భారతదేశంలో ఇప్పటివరకు 24 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా వైరస్ మన దేశంలోనే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 67 వేల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 942 మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కే�
నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ అంతా సమావేశమైంది. కొవిడ్-19 వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా అందజేయాలా అనే దానిపై చర్చిస్తున్నారు. మంగళవారం ఉదయం రష్యా వ్యాక్సిన్ కు అప్రూవల్ ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ తో పోరాడగల
ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్ది వారాల క్రితం వరకూ కేసులు పెరుగుతుంటే దాంతో పాటు చావు రేటు పెరుగుతూ వస్తుంది. జూన్ నెల మధ్య నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇన్ఫెక్టెడ్ కేసులు కంటే ఎక్కువగా నమోదవుతున్న చావులు త�
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,
ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�