india

    షాకింగ్ న్యూస్ : భారత్ లో కరోనా సోకి..196 మంది డాక్టర్లు మృతి

    August 9, 2020 / 06:58 AM IST

    కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ

    టేబుల్ టాప్ రన్‌వే ఏంటి? ఇండియాలో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయంటే?

    August 8, 2020 / 03:36 PM IST

    కొలికోడ్ ఘోర విమాన ప్రమాదం లాంటి ఘటన సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు ఎయిర్ పోర్టులో జరిగింది. 2010లో మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి ఇప్పుడు జరిగిన కొలికోడ్ ప్రమాదం ఒకే రకమైన రన్ వేలపై జరిగింది. వీటిని టేబుల్ టాప్ రన్ వేలని పిలుస్తారు.. ఇంతకీ, టేబు�

    బెస్ట్ ముఖ్యమంత్రులెవరంటే! సీఎం జగన్ 3 ప్లేస్..కేసీఆర్ 9వ స్థానం

    August 8, 2020 / 11:17 AM IST

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్

    రూ. 225కే కరోనా వ్యాక్సిన్…10 కోట్ల డోసులను రెడీ చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్

    August 7, 2020 / 06:39 PM IST

    అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్�

    ముందుంది కరోనా విశ్వరూపం…భారత్ లో వచ్చే 2-3నెలల్లోనే అసలు ముప్పు

    August 6, 2020 / 07:03 PM IST

    రానున్న రోజుల్లో భారత్ పెద్ద ఉత్పాతం ఎదుర్కోబోతోందా..? ఇప్పటికే రోజుకు 50వేల వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అసలు ముప్పు అంతా రాగల రెండు మూడు నెలల్లోనే ఉందా అంటే..ఔననే అంటున్నారు సైంటిస్టులు, పరిశోధకులు..కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌లో చూ�

    రామ మందిరంపై పాక్ విమర్శలు…ఘాటుగా బదులిచ్చిన భారత్

    August 6, 2020 / 06:47 PM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �

    రూ.35 లకే కరోనా మందు విడుదల చేసిన సన్ ఫార్మా

    August 6, 2020 / 08:02 AM IST

    దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట

    IPL స్పాన్సర్‌షిప్ నుంచి VIVO అవుట్

    August 4, 2020 / 10:15 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్‌షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్‌షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున

    చిన్నారుల అశ్లీల ఫొటోలు 12% భారత్ నుంచే.. UNICEF రిపోర్టు!

    August 4, 2020 / 03:13 PM IST

    ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల అశ్లీల ఫొటోల్లో 12 శాతం భారత్ నుంచే ఉన్నాయని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి భారతదేశంలో చిన్నారులపై నేరాలు, హింస కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొంది. దేశంలో చిన్నారులపై నేరాల నిర్మూలన అంశంపై అధ్యయన �

    H-1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయ ఐటీ నిపుణులకు దెబ్బ!

    August 4, 2020 / 01:15 PM IST

    అమెరికాలో నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా సంక్షోభంతో అమెరికాలో నిరుద్యోగానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల మీద�

10TV Telugu News