india

    H-1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయ ఐటీ నిపుణులకు దెబ్బ!

    August 4, 2020 / 01:15 PM IST

    అమెరికాలో నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా సంక్షోభంతో అమెరికాలో నిరుద్యోగానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల మీద�

    ఇండియాలో వారంలో 5,500 కరోనా మరణాలు.. 18.55 లక్షలు దాటిన కేసులు

    August 4, 2020 / 11:44 AM IST

    భారతదేశంలో కరోనా కేసుల రికార్డు బద్దలు కొడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి రోజు, భారతదేశానికి అత్యధిక కేసులు వస్తుండగా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో అమెర�

    చైనా ఫోన్స్..యాప్స్ బ్యాన్..భారత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా

    August 2, 2020 / 01:36 PM IST

    భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�

    స్నేహితుల దినోత్సవం-2020: మీ స్నేహితులకు ఈ ప్రత్యేక మెసేజ్‌లను పంపండి

    August 2, 2020 / 10:16 AM IST

    స్నేహం ఓ మధురమైన అనుభూతి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో చ�

    రాముడి 3-D చిత్రాలు ప్రదర్శించొద్దు..న్యూ యార్క్ మేయర్ కు లేఖ

    August 2, 2020 / 07:18 AM IST

    అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�

    ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

    August 1, 2020 / 09:16 AM IST

    దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �

    India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు

    July 31, 2020 / 07:32 AM IST

    India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�

    9వ శతాబ్దపు అరుదైన శివుని విగ్రహం.. యూకే నుంచి ఇండియాకు వచ్చేసింది

    July 31, 2020 / 07:03 AM IST

    రాజస్థాన్ లోని ఒక ఆలయం నుండి దొంగిలించబడి, అక్రమ రవాణా ద్వారా బ్రిటన్ చేరుకున్న తొమ్మిదవ శతాబ్దపు అరుదైన శివుని రాతి విగ్రహాన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ) కు అప్పగించారు. నటరాజ రూపంలో ఉన్న ఈ రాతి శిల్పం నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది.

    భారత్ లో హార్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు…కేంద్ర ఆరోగ్యశాఖ

    July 30, 2020 / 10:13 PM IST

    భారత్‌ లాంటి అధిక జనాభా గల దేశంలో సాధారణ ప్రక్రియలో హార్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ వ్యూహాత్మక ఎంపిక లేదాఆప్షన్ గా ఉండదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిప�

    రాఫెల్ రాకతో జడుసుకున్న పాక్…అక్కసు వెళ్లగక్కిన దాయాది దేశం

    July 30, 2020 / 08:25 PM IST

    భారత్ గడ్డపై భయానక శబ్దం చేస్తూ దిగిన రాఫెల్ ఫైటర్ జెట్లను గమనించిన పాకిస్థాన్ జడుసుకుంటున్నది. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు రావడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. తొలిదశలో భాగంగా సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 రాఫెల్ విమానాలు

10TV Telugu News