Home » india
తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చి ఇరుక్కపోయిన రష్యా యువతి అష్టకష్టాలు పడింది. చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండడం, విమానాలు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. స్పందించిన కొందరు సహాయం చేశారు. విషయం త�
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరో ఘనత సాధించాయి. మంగళవారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్ఫోర్స్ అందించిన �
భారత్లో 40 వేల పైనే కరోనా కేసులు. ఈ డిజిట్స్ చాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. ఇండియా మరో అమెరికా అవుతుందా? అన్లాక్ 3.0 అదిరిపోయే షాకిస్తుందా? వ్యాక్సిన్ వచ్చే దాకా ఈ విలయం తప్పదా? నెల క్రితం వరకు.. రోజుకు ఐద�
చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే 5జీ స్�
చైనా ఉత్పత్తులపై ఆధార పడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందులోభాగంగా డ్రాగన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల వివరాలను ఇప్పటికే కేంద్రం సేకరించింది. ఇక దేశంలో చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదన్న డిమాండ�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గ
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�
300ఏళ్ల క్రితం శ్రీశ్రీ జోయ్ కాళీ మాతా మందిరాన్ని ఇండియా తిరిగి నిర్మించనుంది. బంగ్లాదేశ్ లోని నార్తరన్ నాటోర్ జిల్లాలో ఈ గుడి ఉంది. ఇండియన్ గ్రాన్ అసిస్టెన్స్ ఆఫ్ బంగ్లాదేశీ దీని కోసం 97లక్షలకు కేటాయించనుంది. మొత్తం దీనికి కోసం 1.33కోట్ల బంగ్లా�
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ తొలిసారి క్షిపణులు ప్రయోగించగల T-90 ట్యాంకుల స్క్వ
దుబాయ్ లో పొట్టకూటి కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమేశ్ గంగరాజన్ గాంధీ అనే వ్యక్తి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. రోడ్డును క్లీన్ చేసే క్రమంలో చెట్లపై నుంచి రాలిన ఆకులను, పువ్వులను ఏరి హార్ట్ షేపులో పేర్చ�