Home » india
కరోనా వైరస్ గణాంకాలు దేశంలో భయంకరంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో సంక్రమణ ఇప్పటికీ అమెరికా, బ్రెజిల్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సంక్రమణ పెరుగుతున్న రేటు ఆందోళన కలిగిస్తుంది. గత 24గంటల్లో అంటే బుధవారం (29 జులై 2020) ఉదయం 8 గంటల నుంచి గురువారం(30 జులై 202
గ్రామాల్లేవ్.. పట్టణాల్లేవ్.. ప్రాంతాల్లేవ్.. ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. గ్రామాల్లో నాలుగు రూపాయలు వచ్చే ప్రతి మార్గాన్ని కరోనా బంద్ చేసింది. అర్థికవేత్తలే అచేతనులై చూస్తున్న వేళ రక్షాబంధన్ వచ్చేసింది. సోదర సోదరీమణుల ప్రేమ ఉత్సవాన�
కరోనా వైరస్ భీభత్సం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 213 దేశాలు మరియు ప్రాంతాలు కరోనా ప్రభావితం అయి ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2.80 లక్
నిన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాఫెల్ రానే వచ్చేసింది. మరి.. రాఫెల్ రాకతో.. IAF స్టామినా డబులైనట్లేనా? రాఫెల్ రాకముందు.. మన ఎయిర్ఫోర్స్ బలమెంత? శత్రుదేశాలైన పాక్, చైనా.. ఇప్పుడు భారత్ వైపు చూడాలంటే
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల �
ఏ దేశానికైనా ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్ కీలకం. వైమానిక దళం పాటవాన్ని నిర్ణయించేది యుద్ధ విమానాలే. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు వస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొత్త యుద్ధ విమానాల్లేవ�
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం(జులై-29,2020)హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధవిమానాలకు 2016 సెప్టెంబర్లో భారత్ రూ. 60వేల �
భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. అదే రాఫెల్ యుద్ధ విమానం. అధునాత రాఫెల్ విమానాలు కొన్ని గంటల వ్యవధిలో భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాలు ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు. అంబాలా ఎయిర్ బేస్
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్ కేసులు బయటపడ�
కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా…ప్రతొక్కరికీ వైరస్ సోకుతోంది. ఇందులో గర్భం దాల్చిన వారు కూడా ఉన్నారు. కానీ తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ (Vertical Transmission) సోకింది. పుణ�