india

    డ్రాగన్ తోక ముడుచుకోవాల్సిందే : భారత్​కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు

    July 27, 2020 / 03:23 PM IST

    మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్​కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్​కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావర

    పబ్‌జీతో సహా 47 చైనా యాప్‌లపై నిషేధం!

    July 27, 2020 / 11:56 AM IST

    భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావరణం మొదలైన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓవైపు చ‌ర్చ‌లు, మ‌రోవైపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కనిపిస్తుంది. అందులో భాగంగానే చైనాపై డిజిట‌ల్ ఉద్య�

    PubGపై నిషేధం, మరో 275 చైనా యాప్‌లపైనా బ్యాన్ చేసే యోచనలో కేంద్రం

    July 27, 2020 / 10:51 AM IST

    చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట

    కరోనావైరస్: దేశంలో 24 గంటల్లో 49 వేలకు పైగా కేసులు

    July 27, 2020 / 10:50 AM IST

    భారత్‌లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది. అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ.

    భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

    July 26, 2020 / 10:27 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�

    Oxford Covid Vaccine, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోరిన సీరమ్

    July 26, 2020 / 08:18 AM IST

    ప్రపంచవ్యాప్తంగా తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. యూకేకి చెందిన ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో (AstraZeneca) కల�

    iPhone 11..ఇండియాలో తయారీ

    July 26, 2020 / 06:45 AM IST

    I Phone కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ కొనుక్కోవడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఈ ఫోన్ల తయారీలో ఆపిల్ స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్థానం సంపాదించింది. అయితే..దీని ఉత్పత్తి విదేశాలకే పరిమితమయ్యింది. ప్రస్తుత తరుణంలో ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం త�

    ఆగస్టులో బుకింగ్స్ ఓపెన్.. థియేటర్లకు గ్రీన్ సిగ్నల్..

    July 25, 2020 / 01:55 PM IST

    కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగ�

    ఆ సీఎంకు కరోనా..కలిసిన వారిలో కలవరం

    July 25, 2020 / 12:47 PM IST

    కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�

    24గంటల్లో దాదాపుగా 49వేల కేసులు, 757 మరణాలు.. భారత్‌లో కరోనా కల్లోలం

    July 25, 2020 / 10:16 AM IST

    భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద

10TV Telugu News