Home » india
మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావర
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓవైపు చర్చలు, మరోవైపు టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అందులో భాగంగానే చైనాపై డిజిటల్ ఉద్య�
చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట
భారత్లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది. అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�
ప్రపంచవ్యాప్తంగా తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. యూకేకి చెందిన ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో (AstraZeneca) కల�
I Phone కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ కొనుక్కోవడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఈ ఫోన్ల తయారీలో ఆపిల్ స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్థానం సంపాదించింది. అయితే..దీని ఉత్పత్తి విదేశాలకే పరిమితమయ్యింది. ప్రస్తుత తరుణంలో ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం త�
కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగ�
కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద