Home » india
భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరింది. ఇప్పటివరకు 28వే�
అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి తో కూడా పారిశ్రామికి వేత్తలు వ్యాపారాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి పారిశ్రామిక, వాణిజ
భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ వ�
స్మార్ట్ ఫోన్ తయారీకి రిలయన్స్తో 4.5 బిలియన్ డాలర్ల (రూ.33వేల 645కోట్లు) పెట్టుబడులకు అల్ఫాబెట్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఇండస్ట్రీగా రికార్డు సాధించింది. రిలయన్స్ బాస్ ముఖేశ్ అంబానీ ఈ భాగస్వామ్యాన�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.
భారత్లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�
దేశంలో కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మరణాల గ్రాఫ్ కూడా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దేశంలో కరోనా కారణంగా పరిస్థితి చెయ్యి దాటి పోతుందని, వైద్యుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చ
ఇండియన్ సినిమా సూపర్ స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకొణెలను జత చేయడమే కాదు భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేసి హాలీవుడ్ ను టార్గెట్ చేసేందుకు రెడీ అయిపోయారు నాగ్ అశ్విన్. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రెడీ కాబోతున్న ప్రాజెక్టును అమెరికాలో కూడా భార�
భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవ�
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�