india

    జిమ్‌లో వ్యాయామం చేస్తున్న 11మంది అరెస్ట్, కరోనా కాలంలోనే కసరత్తులు కావాల్సి వచ్చాయి

    July 19, 2020 / 09:25 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�

    కరోనా రహిత ఏటీఎంలు…కీప్యాడ్‌ ముట్టుకోకుండానే డబ్బులొస్తాయి

    July 19, 2020 / 12:58 AM IST

    కరోనా నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరికైనా కరోనా ఉంటుందేమోన్న భయం. కనీసం ఏటీఎంలోనైనా తెచ్చుకుందామంటే కరోనా కారణంగా ఏ వస్తువునూ ముట్టుకునే పరిస్థితి లేదు. దాంతో కరోనా అంటుకోని ఏటీఎంల రూపకల్పనలో పరిశోధకులు తలమునకలయ్యారు. సాధారణ ఏటీఎం అ�

    India మొత్తంలో 93మంది డాక్టర్లను పొట్టన బెట్టుకున్న కరోనా

    July 18, 2020 / 09:51 PM IST

    మూడు నెలలుగా శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ట్రీట్‌మెంట్ అందించే క్రమంలో 93మంది డాక్టర్లు చనిపోయారు. పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ 12వందల మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. IMA ప్రెసిడెంట్ డా. రంజన్ శర్మ

    రంగంలోకి నేపాల్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, రాముడి జన్మస్థలంపై అధ్యయనం

    July 18, 2020 / 11:10 AM IST

    రాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. రాముడు నేపాల్ లో జన్మించాడు, నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త�

    24గంటల్లో 34వేలకు పైగా కరోనా కేసులు

    July 18, 2020 / 11:01 AM IST

    భారత్‌లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24

    వారణాసిలో నేపాలీకి గుండు కొట్టించి, జైశ్రీరామ్ అనాలని బలవంతం

    July 18, 2020 / 09:06 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�

    భారత్ లో కరోనా సోకని ప్రాంతం అదొక్కటే..

    July 18, 2020 / 01:49 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి పంజా విస‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. కానీ భారత్ లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంత�

    భారత్ లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

    July 18, 2020 / 01:32 AM IST

    భారత్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఈ మ‌హ‌మ్మారి పంజా విస‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 32,695 కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు 35వేల‌కు ద‌గ్గ‌ర‌గా న‌మోద‌య్యాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో

    భారత్ లో అంగుళం భూమిని కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు…లడఖ్ లో రక్షణ మంత్రి..పారాట్రూపర్ల విన్యాసాలు అదుర్స్

    July 17, 2020 / 09:06 PM IST

    కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధఖ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�

    భారతీయులంటే ఇష్టం…చేయవలసిందంతా చేస్తానన్న ట్రంప్

    July 17, 2020 / 08:20 PM IST

    భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్‌ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్

10TV Telugu News