india

    జవాన్లకు కొత్త బాలిస్టిక్ హెల్మెట్లు

    July 15, 2020 / 07:41 PM IST

    సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భార‌త్ సైన్యం మరో ముంద‌డుగు వేసింది. ఒక ల‌క్ష AK- 47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీ‌కారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఈ ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్ల సేక‌ర‌ణ ఒక‌టిగా నిలి�

    ఇండియాలో New Honda City కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

    July 15, 2020 / 05:02 PM IST

    ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా నుంచి కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఐదో జనరేషన్ New Honda City కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర (V MT పెట్రోల్ వేరియంట్) రూ.10.90 లక్షల నుంచి అందుబాటులో ఉండనుంది. మిడ్ సైజ్ సెడాన్ మాదిరి మూడు ఇంజిన్ గేర్ బాక్సులత�

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 29వేల 429 కేసులు, 24వేలు దాటిన మరణాలు

    July 15, 2020 / 10:13 AM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన బ

    చైనాకు చెక్…బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి కేంద్రం అనుమ‌తి

    July 14, 2020 / 10:03 PM IST

    సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వ‌రుస‌ల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�

    ఆన్ లైన్ క్లాసులకు గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం…ఆ సమయం మించకూడదు

    July 14, 2020 / 07:10 PM IST

    ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే విష‌యంలో స్పష్టతలేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాస�

    ఇండియాకు ఇరాన్ షాక్ : చైనాతో డీల్…చాబహర్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ తొలగింపు

    July 14, 2020 / 04:41 PM IST

    భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్‌కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిం�

    Poco M2 Pro..నేడే సేల్..విశేషాలు ఇవే

    July 14, 2020 / 11:17 AM IST

    Poco M2 Pro సేల్స్ అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. జులై 14వ తేదీ మంగళవారం నాడు జరిగే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నాలుగు కెమెరాల సెటప్, ఆక్టాకోర్ ప్రాసెసర్, భారీ బ్యాటర�

    భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు

    July 14, 2020 / 10:11 AM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�

    కరోనా ఉగ్రరూపం : మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాల చూపు

    July 14, 2020 / 07:33 AM IST

    ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు

    నేపాల్ వింత వాదన: భారత్ వల్లే వరదలు

    July 13, 2020 / 11:30 PM IST

    [lazy-load-videos-and-sticky-control id=”1aVX7ZJYESY”]

10TV Telugu News