india

    శాశ్వత నిషేధం…చైనా యాప్స్ కు కేంద్రం మరో షాక్

    July 10, 2020 / 07:07 PM IST

    చైనా యాప్స్ ‌కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ ‌టాక్ ‌తో సహా 59 చైనా యాప్ ‌లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్‌ కు �

    ఇండియాలో ‘Taka Tak’ కొత్త యాప్… టిక్‌టాక్‌కు ధీటైన ఫీచర్లు ఇవిగో..!

    July 10, 2020 / 02:59 PM IST

    చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వీడియో ప్లేయర్ Void టెక్ దిగ్గజం MX Player టిక్ టాక్ మాదిరి యాప్‌ను రూపొందించింది. అదే.. ‘Taka Tak’ యాప్. భారత యూజర్ల కోసం ఎంఎక్స్ ప్లేయర్ ఈ యాప్ లాంచ్ చేసింది. ఇటీవలే చైనా �

    నేపాల్ లో భారత న్యూస్ చానళ్లపై బ్యాన్

    July 9, 2020 / 09:43 PM IST

    భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్‌ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. భారత భూభాగాలను తమ �

    ఇకపై మేడ్ ఇన్ ఇండియా Samsung గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు

    July 9, 2020 / 08:45 PM IST

    గెలాక్సీ స్మార్ట్ వాచ్ లు.. అదీ ఇండియాలో తయారైనవి లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. దీంతో పాటుగా శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జీ అల్యూమినియం ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన శాంసంగ్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. ఇండియన్ మార్�

    కరోనాకు ఆయుర్వేద మెడిసిన్స్ … భారత్-అమెరికా క్లినికల్ ట్రయిల్స్

    July 9, 2020 / 05:04 PM IST

    చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ ప్రస్తుతం మానవాళికి పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడిచేసే వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి

    భారతీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికే ఒక ఆస్తి

    July 9, 2020 / 03:10 PM IST

    భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్​లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్​ వీక�

    ఏపీలో కరోనా కేసులు అప్‌డేట్.. 24గంటల్లో 1555కేసులు

    July 9, 2020 / 02:06 PM IST

    అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే వేగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. రాష్ట్రం‌లో కొత్తగా 1555కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23వేల 814కు చేరుకున్నాయి. అయి�

    ఇది మన కలల భారతమా? చిత్రకూట్ గనుల్లో లైంగిక దోపిడీపై రాహుల్ గాంధీ ట్వీట్!

    July 9, 2020 / 11:25 AM IST

    ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ గనుల్లో మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ కేసు విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్‌డౌన్‌లో ఆకలితో అమ్మాయిలు భయంకరమైన ధరను చెల్లించారని రాహుల్ చెప్పా�

    నంగనాచిలా ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్న చైనా

    July 8, 2020 / 08:57 PM IST

    భారత సరిహద్దులను కబ్జా చేసేందుకు ట్రై చేసి భంగపడ్డ చైనా.. ఇప్పుడు తప్పుడు ప్రచారం మొదలెట్టింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రెజర్‌ను తగ్గించుకునేందుకు.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చాలని చూస్తోంది చైనా. బోర్డర్ క్లాష్‌లో.. ఇండియాను విలన్‌�

    లాక్ డౌన్ అమలు చేయబడిన విధానమే భారత్ లో వైరస్ వ్యాప్తికి కారణం

    July 8, 2020 / 08:11 PM IST

    మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి మూలంగా మారిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ�

10TV Telugu News