Home » india
నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. �
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ క�
లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్(ఎల్ఏసీ) కంట్రోల్ వద్ద ఇండియా-చైనా బలగాల మధ్య వాదనలు తగ్గుముఖం పట్టాయి. ఇరు బలగాలు గాల్వాన్ ఏరియాలోని PP14వద్ద వెనుదిరగడం మొదలుపెట్టారు. హాట్ స్ప్రింగ్స్ సెక్టార్లు PP15, PP17Aవద్ద ఇలాంటి ఘటనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయ
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
చైనా ప్రభుత్వం సరిహద్దు గురించి పబ్లిక్ గా తొలిసారి ఉద్దేశాన్ని వెల్లడించింది. మొన్నటివరకూ ఇండియాతో వాదనలకు దిగిన చైనా.. ఈ సారి భూటాన్ ను టార్గెట్ చేసింది. ఇండియాతో పొత్తు కుదుర్చుకుని తింపూ ప్రాంతంపై దాడికి దిగింది. భూటాన్ కు తూర్పు భాగమైన
డ్రాగన్ ఆధిపత్యం ఒక భారత్ పైనే కాదు.. చాలా ప్రపంచ దేశాలపైనే ఉంది. ప్రత్యేకించి భారత డిజిటల్ రంగంపై కూడా చైనా కంపెనీలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. టెక్నాలజీ మార్కెట్లోనూ చైనా ప్రభంజనం అంతాఇంతా కాదు.. మార్కెట్లో సగానికి పైగా చైనా కంపెనీలు త
భారత్, చైనా సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్న సమయంలో తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో చైనా తన సైనికులను కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి ఉపసంహరించుకుంది. గల్వాన్ నది వంపు నుంచి చైనా సైనికులు వైదొలగడం ప్రారంభించారు. ఈ ప్రాంతం నుండి గుడార�
ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా ప్రభావితం అయిన దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది భారత్. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, గరిష్ట కరోనా కేసులు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. కరోనా కేసుల విషయంలో రష్యాను భారత్ అదిగమించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్�
కరోనావైరస్ తో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఇండియా.. రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది. ఆదివారం సాయంత్రానికి 6.9లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 6.8లక్ష కేసులతో ఉన్న రష్యాను దాటేసిందని అమెరికాకు చెందిన �
కరోనావైరస్తో పోరాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఇండియా మరింత ఉత్సాహంగా పోరాడుతుంది. మరో ఆరు వారాల్లో మనుషులపై ప్రయోగం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్లిస్టెడ్ వ్యాక్సిన్ మేకర్ మానవులపై ప్రయోగాలు చేయడంలో అప్ర�