Home » india
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అరికట్టడం దాదాపు అసాధ్యమవుతోంది. కానీ దీన్ని ఎలాగైనా అధిగమించాలని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. వైరస్ను అంతం చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ రేసులో భారత్ చాలా ము�
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరిం�
Indiaలో కరోనా కల్లోలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా..ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా..అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. లాక్ డౌన్ సడలింపులతోనే కేసులు పెరుగుతున్నాయని
భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్.. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�
భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�
సామాన్యులకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన యాప్… టిక్టాక్! దీంతో సహా మరో యాప్ ‘హలో’ మాతృసంస్థ ఒక్కటే… బైట్డ్యాన్!! పేరుకు తగ్గట్టు ప్రజల చేత సంతోషంతో డ్యాన్సులు చేయించింది. వెండితెర, బుల్లితెర నటీనటులకు మించిన ఫాలోయింగ్ను సామాన్య�
టిక్ టాక్ సీఈఓ ఇండియాలో పని చేస్తున్న తమ ఉద్యోగులకు లెటర్ రాశారు. ఇండియా ప్రభుత్వం తొలగించిన 59యాప్ లలో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ఒకటి. అత్యధికమైన ఎకానమీ తెచ్చిపెడుతున్న యాప్కు జూన్ 15 తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. గల్వాన్ లోయలో అమర�
డ్రాగన్ చైనాకు ధీటైన సమాధానం చెప్పేందుకు భారత్ అడుగులు వేస్తోంది. లఢఖ్ సరిహద్దుల్లో భారత నావికాదళం మోహరిస్తోంది. అత్యంత శక్తివంతమైన డజన్ల కొద్ది టాప్ ఆఫ్ ది లైన్ నిఘాతో ఉక్కు పడవలను లడఖ్కు పంపుతోంది భారత్. తద్వారా భారత సైన్యం పాంగోంగ్ త్స�
పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టా�