Home » india
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి రికార్డు స్తాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18వేల 653 కొత్త కేసులు, 507 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 85వేల 439కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య
భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూత�
కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పు ఉన్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం (జూన్ 30, 2020) నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ వచ్చిన
గత 50 ఏళ్లలో ప్రపంచంలోని 142.6 మిలియన్ల మంది మహిళలు జనాభా లెక్కల నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఒక్క భారతదేశంలోనే 45.8 మిలియన్లు మహిళలు అదృశ్యమైయ్యారని ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అదృశ్యమైన మహిళల్లో చైనాతో పాటు దేశంలో �
టిక్ టాక్ ను తరిమేశారు మనోళ్లు… స్వదేశీ యాప్ చింగారిని ఆదరిస్తున్నారు. చైనా యాప్ టిక్ టాక్ను దేశం నుంచి తరిమికొట్టేశారు.. చైనా యాప్స్ మనకొద్దు.. మన యాప్స్ ముద్దు అంటూ స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు. టిక్ టాక్ పై పెంచుకున్న మమకారాన్ని దేశ
అసలే కరోనా కాలం.. బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మల్టీఫ్లెక్స్ లకు వెళ్లి సిల్వర్ స్ర్కిన్పై సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం అందరూ స్ట్రీమింగ్ OTT ప్లాట్ ఫాంలపైనే ఆధారపడుతు�
డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కర
చైనాతో కొనసాగుతున్న వివాదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనాపై ఆర్థిక చర్యలను ప్రారంభించింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 59 చైనా యాప్2లను, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ నిషేధించింది. వాటిలో టిక్ టాక్ కూడా ఉంది. ఈ యాప్ భారతదేశంలో బాగా ప్రాచు
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి మన జవాన్
మహమ్మారితో యుద్ధంలో గొప్ప విజయం దిశగా భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. ‘కరోనా’ వైరస్కి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా మొదటి- రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీ