Home » india
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఓ ట్వీట్ చేశారు. COVID-19తో పోరాడేందుకు తమ దేశం ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలోనే ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ‘మేమెప్పుడూ ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోడీక�
కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు టాప్ అమెరికా సెనేటర్ థామ్ టిల్లిస్ 18 పాయింట్ల ప్లాన్ ను ఆవిష్కరించారు. అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం తదితర అభియోగాలపై కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆ�
ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మ
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోడీ సర్కార్ భారీ ప్యాకేజీ
దేశవ్యాప్తంగా లాక్డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల క�
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
Russia, Germany, Thailand, France, Spain, Uzbekistan and Kazakhstan దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. మే15 నుంచి కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 64 ఎయిరిండియా విమానాలను మే నుంచి మే 13వరకూ 12దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చే పనిలో ఉంద