india

    భారత్ లో కరోనా కేసులు 24, 506… మృతులు 779

    April 25, 2020 / 06:07 AM IST

    భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �

    జూలై లేదా ఆగస్టులో.. భారత్‌లో రెండోసారి విజృంభించనున్న కరోనా వైరస్

    April 25, 2020 / 03:16 AM IST

    యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు

    India:భారత్ లో తొమ్మిది కరోనా రహిత రాష్ట్రాలు

    April 24, 2020 / 02:12 PM IST

    కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు

    చైనా ను దాటిపోయేందుకు భారత్ కు ఇదే అవకాశం…ముఖ్యమైన ఐదు అంశాలు

    April 24, 2020 / 02:00 PM IST

    కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు "కరోనా వైరస్"ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి.

    భారత్‌లో 13వేల మందికి లక్షణాలు లేకుండా కరోనా వైరస్

    April 22, 2020 / 01:53 PM IST

    ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే... లాక్‌డౌన్‌లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్ర‌పంచంతో యుద్ధం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి కాస్త రూటు మార్చిందట..

    ఏప్రిల్ 20 నాటికి రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇవే 

    April 21, 2020 / 09:56 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు వస్తున

    తెలంగాణలో 9.4 రోజులు.. ఏపీలో 10.6 రోజులు.. కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరిగింది

    April 21, 2020 / 02:03 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు

    ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

    April 20, 2020 / 03:27 PM IST

    సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �

    చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

    April 20, 2020 / 02:19 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �

    BMW ఇండియా సీఈవో కన్నుమూత

    April 20, 2020 / 01:37 PM IST

    జ‌ర్మ‌నీకి చెందిన  ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�

10TV Telugu News