Home » india
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్డౌన్తో భారత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో అంతా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు
దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
చదువులో, వృత్తిలో ఎన్నో ఒడుదుడుకులు ఎదిరించి ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు ఆచరనీయం, అనుసరనీయం. అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని నిరూపిస్తూ ఉంటా�
కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�