Home » india
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్�
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గు�
కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహు
ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ 22 దేశాలలో ఒక్కొక్కటి 10వేల కంటే ఎక్కువ COVID-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో భారతదేశం ఒకటిగా చెప్పవచ్చు. కానీ ఈ దేశాలతో పోలిస్తే భారతదేశ పురోగతి నెమ్మదిగా ఉంది. దేశంలో కరోనా కేసుల టెస్టింగ�
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 1463 కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్డౌన్ విధించినప్పటిక కరోనా కేసులే వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పటికే కోవిడ్ బాధితుల సంఖ్య 10వ�
దేశవ్యాప్తంగా మే 3వరకూ పొడిగించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక భారం పడనుంది. 234.4 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టంతో పాటు 2020 జీడీపీలో సున్నా శాతం మెరుగుదల కనిపిస్తుందంటుంది బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ. 2020 క్యాలెండర్ ఇయర్లో భారత వృద్ధి రేటు సున్నా. ఫిస్క�
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో