india

    భారత్ లో కరోనా రాకాసి : 24 గంటలు..కొత్త 896 కేసులు..37 మరణాలు

    April 11, 2020 / 02:10 AM IST

    భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా క�

    తప్పు ఒప్పుకున్న WHO: భారత్‌లో కరోనావైరస్ సామాజిక వ్యాప్తిలేదు

    April 10, 2020 / 10:00 AM IST

    వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తప్పు అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితులపై దేశాల వారీగా రిపోర్టు ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ మూడో దశలో ఉందని.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించే దశలో ఉందని ఇచ్చిన రిపోర్టులో తప్పు �

    COVID-19పై పోరాటం: ప్లాస్మా థెరఫీ టెస్టుకి ఇండియా రెడీ

    April 10, 2020 / 07:07 AM IST

    ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కొవిడ్ నివారణకు ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు  plasma therapyని అమల్లోకి తీసుకురావాలని భారత్ రెడీ అవుతుంది. అమెరికన్ జర్నల్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైతం వీటికి ఆమోద ముద్ర వేశ�

    దేశంలో కరోనా.. 6727కి చేరిన కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో!

    April 10, 2020 / 03:11 AM IST

    కరోనా మహమ్మారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలోనే  మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది చనిపోయారు.  వైరస్‌ బారి నుంచి 596 మంది కోలుకోగా.. మహారా

    భారత్‌లో కరోనా విజృంభణ…5,865 పాజిటివ్ కేసులు..169 మంది మృతి

    April 10, 2020 / 12:39 AM IST

    భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్‌ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.

    లాక్ డౌన్ పొడిగింపు… తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాలు సుముఖత 

    April 10, 2020 / 12:06 AM IST

    లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.

    కరోనాకు ఫ్లాస్మా థెరపీ : కేరళకు అనుమతిచ్చిన ICMR,కానీ

    April 9, 2020 / 11:45 AM IST

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైర‌స్‌ ను నాశ‌నం చేసేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేన‌ప్ప‌టికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల

    బెంగుళూరే బెస్ట్ సిటీ, హైదరాబాద్ మనసుదొచుకొందంటున్న ఐటీ ప్రొపెషనల్స్ : సర్వే

    April 9, 2020 / 08:13 AM IST

    కొంచెం ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉద్యోగం చేసేందుకు బెంగళూరునే బెస్ట్ సిటీగా పరిగణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో ఉన్న అత్యున్నత జీవన ప్రమాణాలు(high living standards),అత్యధిక మదింపు(highest appraisal),వృత్తి వృద్ధి అవకాశా

    ఈ మేలు మరువం…భారత్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

    April 9, 2020 / 05:57 AM IST

    భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక

    కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

    April 8, 2020 / 09:53 AM IST

    లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�

10TV Telugu News