Home » india
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు ఒకే ఒక్క సొల్యూషన్ లాక్ డౌన్. ఆల్రెడీ వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల వద్ద ఉన్న ఒకే ఒక్క ఉపాయం హైడ్రాక్సిక్లోరోక్విన్. మలేరియాకు వాడే మందును కరోనా చికిత్స�
కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే
కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్లో ఆ పరిస్థితి లేదు. లాక్డౌన్ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్ కరోనా అనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్�
కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది. వైరస్ మెడలు వంచ
COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.