Home » india
కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయి�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్
ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత
వాహనదారులకు గుడ్ న్యూస్. వెహికల్స్ లో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరకడం లేదని బాధ పడుతున్నారా ? అయితే..మీ బాధలు తీరినట్లే. ఎందుకంటే..చుమురు పరిశుభ్రంగా దొరకనుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరికే దేశాల సరసన భారత్ చేరింది. BS 6 ప్రమణాలున్
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి మనదేశంలో
భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజ�
కరోనా కట్టడిలో ఆసియా గొప్పగా సక్సెస్ అయ్యింది. జర్మనీ అద్భుతం. మిగిలిన యూరోప్ కరోనా కోరల్లోకి చిక్కితే, జర్మనీ అదుపుచేసింది. వైరస్ను తొక్కిపెట్టింది. కరోనాపై ఇండియా ప్రయోగించిన అస్త్రం ఒక్క లాక్ డౌనే. డాక్టర్లు లేరు. హాస్పటల్స్ లిమిటెడ్. ఒ�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19)ను నిర్మూలించే వ్యాక్సీన్ కోసం పరిశోధనలు అభివృద్ధి దశలో కొనసాగుతున్నాయి. 40 వేర్వేరు కరోనా (SARS-CoV2) వ్యాక్సీన్లను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్లు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భారత్ కూడా
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్
అసలే కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం కూడా ఆందోళ