Home » india
దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పరీక్షించే రాపిడ్టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజి�
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం
అమెరికాకు సాయంగా భారత్ పంపిన యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఆదివారం న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ పై పోరాటంలో �
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�
ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడ�
లాక్డౌన్ పుణ్యమా అని కొద్ది రోజులుగా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నాం. ఇన్నాళ్లు పట్టించుకోని మొబైల్ డేటా స్పీడ్, వైఫై స్పీడ్ తగ్గిపోవడం కళ్లారా చూస్తున్నాం. మన సిటీలో మాత్రమే కాదు.. దేశమంతా అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే భారత�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇండియాకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొవిడ్ 19 కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన భారత్ కోలుకునేందుకు తన వంతుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బ్యాంకింగ్, ఏవి
సామాజిక దూరమే శ్రీరామరక్ష. కరోనా మహమ్మారి ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్�