Home » india
అస్సలు నమ్మలేం.. చైనా బలగాలు.. బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు కాదు.. పూర్తిగా బీజింగ్ దాకా వెళ్లినా నమ్మలేం. డ్రాగన్ జిత్తులమారి వేషాల గురించి తెలిసి కూడా.. ఇండియా ఎలా నమ్ముతుంది.? జూన్ 15న.. వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. రాత్రికి రాత్రి మళ్లీ క్యాంపులు
ఫేస్బుక్ సొంత షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. చైనా పాపులర్ యాప్ టిక్టాక్ లాంటి కొత్త ఫీచర్ను ఇన్ స్టాగ్రామ్ టెస్టింగ్ చేస్తోంది. ప్రత్యేకించి భారత యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ Reels అనే ఫీచర్ ప్రవేశపెడుతోంది. ప్రస�
బోర్డర్లో టెంట్లు తీసేసినంత మాత్రాన.. చైనా మంచిదైపోతుందా0.? వెనక్కి తగ్గితే.. మళ్లీ ముందుకు రాదని నమ్మకమేంటి? LAC దాటొచ్చిన చైనా .. ఇండియాపైనే దుష్ప్రచారం మొదలుపెట్టింది. సో.. చైనా విక్టిమ్ కార్డ్ను.. ఇండియా ఎలా టాకిల్ చేస్తుంది.? బలగాలు వెనక్కి తగ�
ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. రాబోయే నెలల్లో భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందట. చైనాలో మొదటిసారిగా గతేడ�
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22వేల 752 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో 482 మంద�
టిక్టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�
భారత్కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్ ఫార్మా ఈ-మెయిల్ ద్వారా సిప్లాకు తెలిపింది. అయితే సిప్లాకు పంప�
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్�
తూర్పు లడఖ్ లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ లతో భారత వైమానిక దళం (ఐఎఎఫ్)… భారత-చైనా సరిహద్ద�
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�