Home » india
[lazy-load-videos-and-sticky-control id=”EoSw536NYrY”]
చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన ముంబైలోని పెడెర్ రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య..
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలవ్వడంతో దేశవ్యాప్తంగా ఎప్పుడూ సందడిగా ఉండే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా ప్రభావంతో థియేటర్లను మూసుకుని 3 నెలలకుపైనే అవుతుంది. అయితే ఆ తర�
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం
క్రికెట్ ప్రపంచంలో భారత్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే భారత్.. తమ వన్డే అంతర్జాతీయ క్రికెట్ను 1974లో సరిగ్గా ఈ రోజే(జులై 13) ప్రారంభించింది. 46ఏళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్ మైదానంలో ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడింది. ఒక సంవత్సరం తరువాత, మొదట�
పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’
కరోనా వైరస్ నాశనాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు బారీగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రతిరోజూ ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు భారతదేశం నుంచే వస్తున్నారు. మొదటిసారి, 24 గంటల్లో 28 వేలకు పైగా కొత్త కరోన�
కరోనా వైరస్.. దేశ పరిస్థితిని మార్చేసింది. ప్రతిరోజూ దేశంలో కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రతిరోజూ ఎక్కువ మంది రోగులు భారత్లోనే వస్తున్నారు. దేశంలో తొలిసారి 24 గంటల్లో 27 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమో
గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో కమ్యూనిస్ట్ దేశం కాళ్ల బేరాలకు వచ్చిం�