Home » india
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమో�
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మందుల కంపెనీలు పలు ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. అందులో Favipiravir ట్యాబ్లెట్స్ ఒకటి. వీటి ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా రూ. 39 కే కరోనా ట్యాబ్ల�
బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింద�
వారానికి ఒకసారి సెక్స్ చేస్తే అకాల మరణం నుంచి బయటపడవచ్చని స్టడీలు చెబుతున్నాయి. ఇది నిజమే. స్టడీల ప్రకారం.. వారానికి ఒకసారి సెక్స్ చేసేవాళ్లలో సెక్స్, గుండె జబ్బులు, మరే ఇతర కారణాలతో చనిపోయే వారు తక్కువగా ఉన్నట్లు స్టడీలు చెబుతున్నాయి. సెక్స�
జీవాయుధాల సామర్థ్యాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలు పెంచుకుంటున్నాయి. 3 ఏళ్ళ క్రితం దీని కోసం ఆ రెండు దేశాలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసు�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తట్టుకోనే సామర్థ్యం పాకిస్థాన్ దగ్గర లేదు. అందుకే భారత్ను దెబ్బతీయడానికి డ్రాగన్ సాయం కోరుతోంది. పాకిస్థాన్ కోసం JF-17 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని చైనా వేగవంతం చేసింది. బాలకోట్ దాడుల తరువాత భారత వైమానిక దళం (IAF) ధీటుగా అదే యు�
సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�
ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్లు జరుగుతున్న వేళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ మిస్సైల్ టెస్టు ఫైర్ చేశారు. ధ్రువస్త్ర అనే పేరుతో దీనిని సిద్ధం చేశారు. జులై 15-16నే టాప్ అటాక్ మోడ్ లో ట్రయల్స్ నిర్వహించ�