Home » india
శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేళు పరమపదించారు. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. వారి చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. https://1
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి అయిత
భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని క�
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ
భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు సంక్రమిస్తూ ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 96 వేల 551 వేల కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో 1,209 మంది చనిపోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ప్రప�
https://youtu.be/JmjZMMnYbtU
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�