india

    త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి కన్నుమూత

    September 12, 2020 / 07:50 AM IST

    శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేళు పరమపదించారు. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. వారి చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. https://1

    అమెరికాను దాటేస్తాం : అక్టోబర్ మొదటి వారానికల్లా భారత్ లో 70లక్షల కరోనా కేసులు!

    September 11, 2020 / 06:11 PM IST

    ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి అయిత

    మే నెల నాటికే దేశంలో 64లక్షల మందికి కరోనా

    September 11, 2020 / 03:51 PM IST

    భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని క�

    చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు

    September 11, 2020 / 11:38 AM IST

    సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ

    దేశంలో ఒకే రోజు 96వేలకు పైగా కేేసులు

    September 11, 2020 / 10:16 AM IST

    భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు సంక్రమిస్తూ ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 96 వేల 551 వేల కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో 1,209 మంది చనిపోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ప్రప�

    భారత్ తో యుద్ధానికి చైనా రెడీ

    September 10, 2020 / 05:21 PM IST

     

    ఇండియాలో ఉండే పాక్ మీద దాడులు చేయొచ్చు..

    September 10, 2020 / 05:17 PM IST

    https://youtu.be/JmjZMMnYbtU  

    భారతదేశంలో కరోనా ఉగ్రరూపం..ఎన్ని కేసులంటే

    September 10, 2020 / 10:00 AM IST

    భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7

    యుద్ధ వాతావరణం, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన చైనా

    September 10, 2020 / 08:58 AM IST

    భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�

    గతం గత: ఈసారి చూసుకుంటాం.. మాది బలమైన జట్టు: కోహ్లీ

    September 10, 2020 / 06:49 AM IST

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్‌లో ఫైనల్ చేసినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�

10TV Telugu News