Home » Indian Air Force
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టరులో సాంకేతిక లోపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా పొలాల్లో దించినట్లు
కశ్మీర్లోని హిమానీనదాల్లో చిక్కుకున్న ఇద్దరు పర్వతారోహకులను భారత వైమానిక దళం రక్షించింది. థాజివాస్ గ్లేసియర్ నుంచి గాయపడిన ఇద్దరు పర్వతారోహకులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో సకాలంలో రక్షించారు....
గత ఏప్రిల్ నెలలో సుఖాయ్ జెట్లో ప్రయనించాను. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో విహరించి పలు ప్రదేశాలను వీక్షించాను. ఆ సమయం నేను చాలా గొప్ప అనుభూతి పొందాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
మిగ్ -21 విమానాల ప్రమాదాల వల్ల ఇటీవలికాలంలో చాలా మంది ప్రమాదాలకు గురికావడం, పలువురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
భారత వైమానిక దళం సత్తాని ప్రపంచానికి చాటి చెప్పేలా విన్యాసాలు నిర్వహిస్తుంది ఎయిర్ ఫోర్స్. తాజాగా ఒడిశాలోని పూరి పట్టణంలో, ‘సూర్య కిరణ్’ బృంద ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి రూ.3,887 కోట్లతో ఎల్సిహెచ్ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కోసం 10, సైన్యం కోసం ఐదు కొనుగోలుకు మార్చిలో కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్ఫోర్స్లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.