Home » INDIAN ARMY
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాయి.
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.
పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తతుల్లా తరార్ మాట్లాడుతూ.. భారత సైన్యం పాకిస్థాన్ పై దాడి చేయబోతుందని ..
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.
అటారీ బోర్డర్ నుండి పాకిస్తాన్కు తరలివెళ్లిన పాక్ పౌరులు
యుద్ధం వస్తే.. పాక్ నిలబడేది ఎన్నిరోజులు?
భద్రతా దళాల కాల్పుల్లో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం
ఐఈడీ బాంబులతో ఉగ్రవాదుల ఇళ్లను బలగాలు పేల్చేశాయి.
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు.
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కార్యకలాపాల కోసం 156 హెలికాప్టర్లను భారత సైన్యం (90), భారత వైమానిక దళం మధ్య విభజించనున్నారు