Home » Indian Coast Guard
ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్మెంట్, అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ చివరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు 7 స�
నైరుతి రుతుపవనాల ప్రభావం... బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.
గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.
భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో..పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకుంది. పాకిస్తాన్కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది.
పర్యావరణాన్ని కాపాడడంలో కీలకపాత్ర వహించే సముద్రపు జీవుల్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల్ ఆట కట్టించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం.రూ.8 కోట్ల విలువైన జీవుల్ని స్వాధీనం చేసుకుంది
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది.